ETV Bharat / state

లాక్​డౌన్​ను ఉల్లంఘించిన వారికి వినూత్న శిక్ష

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం లాక్​డౌన్ విధించింది. ప్రజలెవరూ బయటకు రాకూడదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొందరు అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు. ఇలాంటి వారిని పోలీసులు గుర్తించి వినూత్నంగా శిక్షలు విధిస్తున్నారు.

author img

By

Published : Apr 29, 2020, 8:47 PM IST

Innovative punishment for those  impose a lockdown in giddalore
లాక్​డౌన్​ను విధించిన వారికి వినూత్న శిక్ష

ప్రకాశం జిల్లా గిద్దలూరులో లాక్​డౌన్​ నిబంధనను ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్న వాహనదారులకు పోలీసులు వినూత్న శిక్ష విధించారు. వైఎస్సార్ సెంటర్ నుంచి కుమ్మరంకట్ట వరకు నడిపించారు. అనవసరంగా రోడ్లపైకి రాకూడదని ఆవగాహన కల్పించారు. మరోసారి బయటకు వస్తే వాహనాలను సీజ్​ చేస్తామని హెచ్చరించారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరులో లాక్​డౌన్​ నిబంధనను ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్న వాహనదారులకు పోలీసులు వినూత్న శిక్ష విధించారు. వైఎస్సార్ సెంటర్ నుంచి కుమ్మరంకట్ట వరకు నడిపించారు. అనవసరంగా రోడ్లపైకి రాకూడదని ఆవగాహన కల్పించారు. మరోసారి బయటకు వస్తే వాహనాలను సీజ్​ చేస్తామని హెచ్చరించారు.

ఇదీచదవండి.

'వేతనాలతో కూడిన సెలవులు ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.