ప్రకాశం జిల్లా గిద్దలూరులో లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్న వాహనదారులకు పోలీసులు వినూత్న శిక్ష విధించారు. వైఎస్సార్ సెంటర్ నుంచి కుమ్మరంకట్ట వరకు నడిపించారు. అనవసరంగా రోడ్లపైకి రాకూడదని ఆవగాహన కల్పించారు. మరోసారి బయటకు వస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఇదీచదవండి.