ETV Bharat / state

వికలాంగుల జాబితాలో పేర్లు.. రీయింబర్స్​ రాక ఇబ్బందులు - ప్రకాశం జిల్లా ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీ రీయంబర్స్​మెంట్ వార్తలు

ఓబీసీ వికలాంగుల జాబితాలో పేరు వచ్చిన కారణంగా.. ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఫీజు రీయింబర్స్​మెంట్ విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి.

engineering students from prakasam district face fee reimbersement problems
ఒంగోలులో విద్యార్థలు ఫీ రియంబర్స్​మెంట్ ఇక్కట్లు
author img

By

Published : Dec 16, 2019, 10:23 PM IST

ఒంగోలులో విద్యార్థలు ఫీ రియంబర్స్​మెంట్ ఇక్కట్లు

ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు చెందిన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. తాము ఓసీ వర్గానికి చెందితే.. ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లలో వికలాంగులుగా నమోదై ఉందని చెప్పారు. గతంలో ఈ పొరపాటును తాము గమనించలేకపోయామని చెప్పారు. ఇప్పుడు ఇంజినీరింగ్ లో చేరాక.. తమను డిజబుల్డ్ విభాగంలో చూస్తూ.. రీయింబర్స్ కు నిరాకరిస్తున్నారని ఆవేదన చెందారు. స్పందన కార్యక్రమంలో కలెక్టర్​ని కలిసి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఒంగోలు, విజయవాడలో అధికారులను కలసి సమస్య వివరించినా ప్రయోజనం లేదని వాపోయారు. సంవత్సరానికి లక్ష రూపాయలు పెట్టి చదివే స్థోమత తమకు లేదని... వికలాంగులకు ఇచ్చే ప్రయోజనాలు ఏవీ తాము పొందటం లేదని తెలిపారు. సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఒంగోలులో విద్యార్థలు ఫీ రియంబర్స్​మెంట్ ఇక్కట్లు

ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు చెందిన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. తాము ఓసీ వర్గానికి చెందితే.. ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లలో వికలాంగులుగా నమోదై ఉందని చెప్పారు. గతంలో ఈ పొరపాటును తాము గమనించలేకపోయామని చెప్పారు. ఇప్పుడు ఇంజినీరింగ్ లో చేరాక.. తమను డిజబుల్డ్ విభాగంలో చూస్తూ.. రీయింబర్స్ కు నిరాకరిస్తున్నారని ఆవేదన చెందారు. స్పందన కార్యక్రమంలో కలెక్టర్​ని కలిసి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఒంగోలు, విజయవాడలో అధికారులను కలసి సమస్య వివరించినా ప్రయోజనం లేదని వాపోయారు. సంవత్సరానికి లక్ష రూపాయలు పెట్టి చదివే స్థోమత తమకు లేదని... వికలాంగులకు ఇచ్చే ప్రయోజనాలు ఏవీ తాము పొందటం లేదని తెలిపారు. సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చదవండి:

భవనం ప్రారంభమెప్పుడు? మా అవస్థలు తీరేదెన్నడు?

Intro:AP_ONG_14_16_STUDENTS_FACING_FHEE_PROBLEM_AVB_AP10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.................................................
ఈబీసీ వికలాంగుల జాబితాలో తమ పేర్లు నమోదు కావడంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకం పొందలేకపోతున్నామని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆందోళన వ్యక్తం చేశారు. నగరం లోని క్విజ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు కలెక్టరేట్ లోని స్పందనలో కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఒంగోలు, విజయవాడలో అధికారులను కలసి సమస్య వివరించిన ప్రయోజనంలేదని వాపోయారు. సంవత్సరానికి లక్ష రూపాయలు పెట్టి చదివే స్థోమత తమకు లేదని చెప్పారు. వికలాంగులకు ఇచ్చే ప్రయోజనాలు ఏమి తాము పొందటం లేదని తెలిపారు. ఇంటర్మీడియట్ లో ఉపకులం డీజేబుల్ అని రాయడంతో ఈ సమస్య తలెత్తిందని వివరించారు. అప్పుడు ఈ తప్పిదాన్ని తాము గమనించలేదని విద్యార్థులన్నారు. తమ కళాశాల ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారని....కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి తాము రావడం జరిగిందని విద్యార్థులు తెలిపారు....బైట్
ప్రసన్న, కళాశాల విద్యార్థిని


Body:ఒంగోలు


Conclusion:9100075319

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.