ETV Bharat / state

మార్కాపురంలో విద్యార్థుల పై మందుబాబుల దాడి...

ఓ ప్రభుత్వ వసతిగృహంలో చదువుకునేందుకు సుదూర ప్రాంతాల తాండాల నుంచి విద్యార్థులు వచ్చారు. కానీ వారికి వసతి గృహంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయబ్రాంతులకు గురవుతున్నారు. మందుబాబుల దాడులతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

author img

By

Published : Dec 18, 2019, 10:53 AM IST

drinkers attack on students at markapuram govt hostel
గాయపడిన విద్యార్థులు

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కళాశాల రోడ్డులో గిరిజన కళాశాల బాలుర వసతి గృహం ఉంది. సుమారు 100మంది విద్యార్థులు అక్కడ ఉంటూ... వేరు వేరు కళాశాలల్లో విద్యనభ్యసిస్తునున్నారు. అయితే ఆ వసతి గృహానికి దగ్గర్లో మద్యం దుకాణాలు ఉండడంతో... హాస్టల్ ఉంటున్న ప్రాంతాన్ని మందుబాబులు అడ్డాగా మార్చుకున్నారు. విద్యార్థులు బయటకు వెళ్ళేటప్పుడల్లా తాగుబోతులు రెచ్చిపోతూ...వారిపై దాడులకు దిగుతున్నారు. రోజులాగే విద్యార్థులు బయటకి వెళ్లి వస్తున్న సమయంలో.. గణేష్ అనే వ్యక్తి పూటుగా మద్యం సేవించి బండరాళ్లతో విద్యార్థులపై దాడికి దిగాడు. కోడావత్ రంగనాయక్, కోటి నాయక్ అనే ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు తరచు జరుగుతుండటంతో తమ చదువులకు ఆటంకం కలుగుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారులు స్పందించి తమ వసతి గృహానికి రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.

మార్కాపురంలో విద్యార్థుల పై మందుబాబుల దాడి...

ఇదీచూడండి.లంచం అడిగాడు.. అనిశాకు చిక్కాడు

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కళాశాల రోడ్డులో గిరిజన కళాశాల బాలుర వసతి గృహం ఉంది. సుమారు 100మంది విద్యార్థులు అక్కడ ఉంటూ... వేరు వేరు కళాశాలల్లో విద్యనభ్యసిస్తునున్నారు. అయితే ఆ వసతి గృహానికి దగ్గర్లో మద్యం దుకాణాలు ఉండడంతో... హాస్టల్ ఉంటున్న ప్రాంతాన్ని మందుబాబులు అడ్డాగా మార్చుకున్నారు. విద్యార్థులు బయటకు వెళ్ళేటప్పుడల్లా తాగుబోతులు రెచ్చిపోతూ...వారిపై దాడులకు దిగుతున్నారు. రోజులాగే విద్యార్థులు బయటకి వెళ్లి వస్తున్న సమయంలో.. గణేష్ అనే వ్యక్తి పూటుగా మద్యం సేవించి బండరాళ్లతో విద్యార్థులపై దాడికి దిగాడు. కోడావత్ రంగనాయక్, కోటి నాయక్ అనే ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు తరచు జరుగుతుండటంతో తమ చదువులకు ఆటంకం కలుగుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారులు స్పందించి తమ వసతి గృహానికి రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.

మార్కాపురంలో విద్యార్థుల పై మందుబాబుల దాడి...

ఇదీచూడండి.లంచం అడిగాడు.. అనిశాకు చిక్కాడు

Intro:AP_ONG_84_17_MANDU_BAABULU_DHADULU_AVB_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

వారంతా నిరుపేద విద్యార్థులు. ప్రభుత్వ వసతిగృహం లో ఉంది చదువుకునేందుకు సుదూర ప్రాంతాల తాండాల నుండి వచ్చారు. కానీ వారికి వసతి గృహం లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం లోని కళాశాల రోడ్డు లో గిరిజన కళాశాల బాలుర వసతి గృహం ఉంది. సుమారు వంద మంది విద్యార్థులు అక్కడ ఉంటూ వేరు వేరు కళాశాలల్లో విద్యానభ్యషిస్తూ ఉంటారు. అయితే ఆ వసతి గృహానికి దగ్గర్లో మద్యం దుకాణాలు ఉండడం తో తరచు అక్కడ మద్యం సేవించి హాస్టల్ ఉంటున్న ప్రాంతాన్ని మందు బాబుల అడ్డాగా మార్చుకున్నారు. తాము బయటకి వచ్చి వెళ్ళేటప్పుడల్లా మాపై దాడులకు దిగుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. రోజులాగే బయటకి వెళ్లి వస్తున్న సమయంలో గణేష్ అనే వ్యక్తి పూటుగా మధ్య సేవించి బండరాళ్లతో విద్యార్థులపై దాడికి దిగాడు. దీంతో కోడావత్ రంగనాయక్, కోటి నాయక్ అనే ఇద్దరు విద్యార్దులకు గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు తరచు జరుగుతుండటంతో తమ చదువులకు ఆటంకం కలుగుతుందని వారు అంటున్నారు. అధికారులు స్పందించి తమ వసతి గృహానికి రక్షణ కలోయించాలని విద్యార్థులు కోరుతున్నారు.

బైట్స్: రంగా నాయక్

కోటి నాయక్


Body:విద్యార్థుల పై మందుబాబులు దాడి.


Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.