ETV Bharat / state

అకాల వర్షంతో రైతన్నకు తీవ్ర నష్టం

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గంట పాటు కురిసిన వర్షానికి వరి కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. వరద నీటితో మడులు నిండిపోయాయి. పంట చేతికి వస్తున్న సమయంలో కురిసిన ఈ అకాల వర్షం అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.

author img

By

Published : Feb 10, 2020, 1:59 PM IST

Damage to farmer with premature rain
అకాల వర్షంతో రైతన్నకు తీవ్ర నష్టం
అకాల వర్షంతో తడిసిపోయిన వరి మడులు

ఇదీ చూడండి:

వైఎస్ మార్క్​ను జగన్ చెరిపేస్తున్నారు: శైలజానాథ్

అకాల వర్షంతో తడిసిపోయిన వరి మడులు

ఇదీ చూడండి:

వైఎస్ మార్క్​ను జగన్ చెరిపేస్తున్నారు: శైలజానాథ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.