ETV Bharat / state

బైకు, కారు ఢీ.. వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా దర్శిలో కురిచేడు రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- బైకు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

author img

By

Published : Jun 6, 2019, 2:38 AM IST

యాక్సిడెంట్

ప్రకాశం జిల్లా దర్శిలో కురిచేడు రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కాకతీయ నగర్ వద్ద కారు- బైకు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కురిచేడు నుంచి వస్తున్న కారు, దర్శి నుంచి శివనగర్ వైపు వెళ్తున్న బైకును ఢీ కొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు పోరుమామిళ్ళ పెద వేంకటేశ్వర్లు మృతి చెందాడు. రెండో వ్యక్తి పోరుమామిళ్ళ చెన్నయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో నరసరావుపేటలో ఆస్పత్రికి తరలించారు.

బైకును ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

ఇది కూడా చదవండి.. ఘనంగా రంజాన్​ వేడుకలు.. దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు

ప్రకాశం జిల్లా దర్శిలో కురిచేడు రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కాకతీయ నగర్ వద్ద కారు- బైకు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కురిచేడు నుంచి వస్తున్న కారు, దర్శి నుంచి శివనగర్ వైపు వెళ్తున్న బైకును ఢీ కొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు పోరుమామిళ్ళ పెద వేంకటేశ్వర్లు మృతి చెందాడు. రెండో వ్యక్తి పోరుమామిళ్ళ చెన్నయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో నరసరావుపేటలో ఆస్పత్రికి తరలించారు.

బైకును ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

ఇది కూడా చదవండి.. ఘనంగా రంజాన్​ వేడుకలు.. దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు


Mumbai, Jun 05 (ANI): A fire broke out at few of the floors of the Minar Tower in Mumbai's Jogeshwari. Fire tenders have been rushed to the spot to douse the flames. More details are awaited as this is a developing story.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.