ETV Bharat / state

'యర్రగొండపాలెంలో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి' - prakasam district

యర్రగొండపాలెం-కొలుకుల రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బోర్‌వెల్స్ లారీ.... ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

'యర్రగొండపాలెంలో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి'
author img

By

Published : Sep 3, 2019, 9:31 AM IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యర్రగొండపాలెం-కొలుకుల రహదారిలో గల రాళ్లవాగు సమీపంలో బోర్‌వెల్స్ లారీ... ద్విచక్ర వాహనం ఢీకున్నాయి. ప్రమాదంలో ద్విచక్ర వాహవంపై వెనుక కూర్చున్న వ్యక్తి లారీ చక్రాల కిందపడి మృతి చెందగా... వాహనం​ నడుపుతున్న వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

'యర్రగొండపాలెంలో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి'

ఇది చూడండి; అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..తప్పిన పెను ప్రమాదం..

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యర్రగొండపాలెం-కొలుకుల రహదారిలో గల రాళ్లవాగు సమీపంలో బోర్‌వెల్స్ లారీ... ద్విచక్ర వాహనం ఢీకున్నాయి. ప్రమాదంలో ద్విచక్ర వాహవంపై వెనుక కూర్చున్న వ్యక్తి లారీ చక్రాల కిందపడి మృతి చెందగా... వాహనం​ నడుపుతున్న వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

'యర్రగొండపాలెంలో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి'

ఇది చూడండి; అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..తప్పిన పెను ప్రమాదం..

Intro:ap_vzm_37_02_vinayaka_chaviti_sandadi_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 వాడవాడలా వినాయక చవితి సందడి నెలకొంది గణనాయకుని ఊరేగింపు మండపాలకు తరలించారు


Body:విజయనగరం జిల్లాలో గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి పార్వతీపురంలో వాడవాడలా వినాయక చవితి సందడి నెలకొంది ప్రధాన రహదారిలోని పార్వతి దేవి ఆలయంలో తొలి పూజ చేసి విగ్నేశ్వరుని మండపాలకు తరలించారు ఈ సందర్భంగా డప్పు వాయిద్యాల తో సందడి చేశారు యువత నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లి ఏకదంతుని ప్రతిష్టించారు పూజల్లో భక్తులు నిమగ్నమయ్యారు


Conclusion:పార్వతీ దేవి ఆలయం లో తెలుగు పూజ చేస్తున్న భక్తులు రోడ్డుపై సందడి చేస్తూ విఘ్నేశ్వరుని మండపానికి తరలిస్తున్న భక్తులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.