ETV Bharat / state

'ఆనాడు అసెంబ్లీలో అంగీకరించి... ఈనాడు ఎందుకు మాట మార్చారు' - damacharla janardhan protest in prakasam district

ప్రకాశం జిల్లా ఒంగోలులో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష పదకొండో రోజుకు చేరింది. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్​ తన పుట్టిన రోజున కుటుంబసమేతంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

amaravati protest comes to 11th day in ongole
'ఆనాడు అసెంబ్లీలో అంగీకరించి... ఈనాడు ఎందుకు మాట మార్చారు'
author img

By

Published : Jan 21, 2020, 11:10 AM IST

గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్​ ఖండించారు. రాజధాని ప్రాంతంలో తెదేపా నాయకులు అక్రమంగా భూములు కొనుగోలు చేశారనే విమర్శలు చేస్తున్న వైకాపా నాయకులు వాటిని నిరూపించాలని డిమాండ్​ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష పదకొండో రోజుకు చేరింది. ఆనాడు అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా అంగీకరించిన ముఖ్యమంత్రి జగన్​... నేడు ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు.

'ఆనాడు అసెంబ్లీలో అంగీకరించి... ఈనాడు ఎందుకు మాట మార్చారు'

గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్​ ఖండించారు. రాజధాని ప్రాంతంలో తెదేపా నాయకులు అక్రమంగా భూములు కొనుగోలు చేశారనే విమర్శలు చేస్తున్న వైకాపా నాయకులు వాటిని నిరూపించాలని డిమాండ్​ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష పదకొండో రోజుకు చేరింది. ఆనాడు అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా అంగీకరించిన ముఖ్యమంత్రి జగన్​... నేడు ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు.

'ఆనాడు అసెంబ్లీలో అంగీకరించి... ఈనాడు ఎందుకు మాట మార్చారు'

ఇదీ చదవండి :

పోలీసుల కళ్లుగప్పి మాజీ ఎమ్మెల్యే దామచర్ల బైక్​ ర్యాలీ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.