ETV Bharat / state

ఈకేవైసీ తిప్పలు...ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు

ప్రజలకు ఆధార్ కష్టాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఆధార్ నమోదు చేయించుకునేందుకు జనం బారులు తీరారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆధార్ సెంటర్ల వద్ద జనం క్యూ కట్టారు.

author img

By

Published : Aug 20, 2019, 1:00 PM IST

aadhar-centers-problems-in-prakasam
'ఆధార్ కేంద్రాల వద్ద జనం పడిగాపులు'

ప్రకాశం జిల్లాలో ఆధార్ కేంద్రాల వద్ద జనం కిక్కిరిసి పోయారు. మార్కాపురం, గిద్దలూరు లో ఆధార్ కేంద్రాల వద్ద చిన్నారుల వేలిముద్రలు ఆధార్​లో నమోదు చేయించుకునేందుకు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. వెలి ముద్రలు నమోదు కాకుండా ఈకేవైసీ లేకపోతే రేషన్ బియ్యం నిలుపుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షంలోని పడిగాపులు కాస్తున్నారు.

మరో పక్క వారం రోజుల వరకు ఖాళీ లేదంటూ ఆధార్ నిర్వాహకులు చెబుతున్నారు. మార్కాపురం లో మొత్తం ఆరు ఆధార్ కేంద్రాలు ఉండగా మూడింటిలో మాత్రమే వేలిముద్రలు నమోదు చేస్తున్నారు. వేలిముద్రలు తీసేందుకు సమయం ఎక్కువ పడుతుందనే నెపంతో సిండికేట్ బ్యాంకు, ప్రధాన స్టేట్ బ్యాంకు , బజార్ స్టేట్ బ్యాంకు లలోని ఆధార్ కేంద్రాల్లో ఆ సేవలు నిలుపుదల చేశారు. దీంతో ఉన్న మూడు ఆధార్ సెంటర్లు సరిపోక తీవ్ర ఉబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్కువ ఆధార్ సెంటర్లను కేటాయించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

'ఆధార్ కేంద్రాల వద్ద జనం పడిగాపులు'

ప్రకాశం జిల్లాలో ఆధార్ కేంద్రాల వద్ద జనం కిక్కిరిసి పోయారు. మార్కాపురం, గిద్దలూరు లో ఆధార్ కేంద్రాల వద్ద చిన్నారుల వేలిముద్రలు ఆధార్​లో నమోదు చేయించుకునేందుకు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. వెలి ముద్రలు నమోదు కాకుండా ఈకేవైసీ లేకపోతే రేషన్ బియ్యం నిలుపుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షంలోని పడిగాపులు కాస్తున్నారు.

మరో పక్క వారం రోజుల వరకు ఖాళీ లేదంటూ ఆధార్ నిర్వాహకులు చెబుతున్నారు. మార్కాపురం లో మొత్తం ఆరు ఆధార్ కేంద్రాలు ఉండగా మూడింటిలో మాత్రమే వేలిముద్రలు నమోదు చేస్తున్నారు. వేలిముద్రలు తీసేందుకు సమయం ఎక్కువ పడుతుందనే నెపంతో సిండికేట్ బ్యాంకు, ప్రధాన స్టేట్ బ్యాంకు , బజార్ స్టేట్ బ్యాంకు లలోని ఆధార్ కేంద్రాల్లో ఆ సేవలు నిలుపుదల చేశారు. దీంతో ఉన్న మూడు ఆధార్ సెంటర్లు సరిపోక తీవ్ర ఉబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్కువ ఆధార్ సెంటర్లను కేటాయించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Intro:ap_knl_111_20_thaagu_neetikosam_rasthoroko_av_ap10131
రిపోర్టర్: రమేష్ బాబు,వాట్సాప్ నెంబర్:9491852499
కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా.
శీర్షిక :తాగునీటి కోసం రాస్తారోకో


Body:కర్నూలు జిల్లా కోడుమూరులో తాగునీటి కోసం ప్రజల రోడ్డెక్కారు. 15 రోజులైనా కుళాయిలకు నీళ్లు రాకపోవడంపై మండిపడ్డారు కోడుమూరు అభివృద్ధి కమిటీ అఖిలపక్ష ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలను పట్టుకొని రాస్తారోక చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఎన్ని సంవత్సరాలు ఇలా తాగునీటి కోసం పోరాడుదాం అంటూ అసహనం వ్యక్తం చేశారు. పక్కనే తుంగభద్ర ఎల్ ఎల్ సి కాలువ నుంచి నీరు పోతున్నప్పటికీ తాగేందుకు నీరు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎంత మంది నాయకులు శాశ్వత తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి విస్మరించారు అంటూ మండిపడ్డారు.


Conclusion:వెంటనే తాత్కాలికంగా తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు . శాశ్వత పరిష్కారానికి వెంటనే నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్ ,ఎంపీ, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు .అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజంతా రాస్తారోక చేస్తామంటూ పాదాలపై నిరసనలు కొనసాగిస్తున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.