ETV Bharat / state

అయ్యవారిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - అయ్యవారిపల్లి రోడ్డు ప్రమాదం న్యూస్

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అయ్యవారిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.

road accident near ayyavaripalli
author img

By

Published : Nov 6, 2019, 9:30 AM IST

అయ్యవారిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అయ్యవారిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం వైపు వెళ్తున్న గరుడ బస్సు.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది.

అయ్యవారిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అయ్యవారిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం వైపు వెళ్తున్న గరుడ బస్సు.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది.

ఇదీ చూడండి:

డివైడర్ పైకెక్కిన లారీ.. తప్పిన ప్రమాదం

AP_ONG_21_05_BUS BIKE DEE_AVB_AP10135 సెంటర్-- గిద్దలూరు, రిపోర్టర్-- చంద్రశేఖర్ ప్రకాశం జిల్లా, కొమరోలు మండలం, అయ్యవారిపల్లి సమీపంలో విశాఖపట్నం వైపు వెళ్తున్న గరుడ బస్సు -ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలుఅయ్యాయి.చికిత్స కోసం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.