ETV Bharat / state

వేటకు వెళ్లి.. మృత్యు ఒడిలోకి

author img

By

Published : Oct 20, 2020, 3:50 PM IST

ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ఓ మత్స్యకారుడు మృతి చెందాడు.

fisherman died
వేటకు వెళ్లి మరణించిన వ్యక్తి

ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని కోడూరివారిపాలెంకు చెందిన మత్యకారుడు ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మరణించాడు. చేపలు పట్టేందుకు వెళ్లిన ప్రళయకావేరి బాబు (26) వల వేసే క్రమంలో నీళ్లలో పడిపోయాడు. వేటకు వెళ్లిన వ్యక్తి విగతజీవిగా తిరిగి రావటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని కోడూరివారిపాలెంకు చెందిన మత్యకారుడు ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మరణించాడు. చేపలు పట్టేందుకు వెళ్లిన ప్రళయకావేరి బాబు (26) వల వేసే క్రమంలో నీళ్లలో పడిపోయాడు. వేటకు వెళ్లిన వ్యక్తి విగతజీవిగా తిరిగి రావటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చదవండి: ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో పడి వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.