ETV Bharat / state

లాక్​డౌన్​లో జీఎంకే చారిటబుల్​ ట్రస్ట్ ఉదారత

author img

By

Published : Apr 24, 2020, 7:54 PM IST

లాక్​డౌన్​ సమయంలో జీఎంకే చారిటబుల్​ ట్రస్ట్ ప్రజలకు చేయూతనందిస్తోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెంలో ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసింది.

ZMK Charitable Trust Generosity in Lockdown
లాక్​డౌన్​లో జీఎంకే చారిటబుల్​ ట్రస్ట్ ఉదారత

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెంలో జీఎంకే చారిటబుల్​ ట్రస్ట్​ ఛైర్మన్​ గుంటుపల్లి మాలకొండయ్య నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గ్రామ పెద్దల సహాయంతో ఇంటింటికీ తిరిగి నిత్యావసరాలు పంపిణీ చేశారు. సుమారు 1,100 కుటుంబాలకు సరకులు పంచారు. లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తన వంతు సాయం అందించినట్లు మాలకొండయ్య తెలిపారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెంలో జీఎంకే చారిటబుల్​ ట్రస్ట్​ ఛైర్మన్​ గుంటుపల్లి మాలకొండయ్య నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గ్రామ పెద్దల సహాయంతో ఇంటింటికీ తిరిగి నిత్యావసరాలు పంపిణీ చేశారు. సుమారు 1,100 కుటుంబాలకు సరకులు పంచారు. లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తన వంతు సాయం అందించినట్లు మాలకొండయ్య తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.