ETV Bharat / state

ద్విచక్రవాహనం బోల్తా...ముగ్గురు మృతి - three died in road accident at nellore

నెల్లూరు జిల్లా పెంచలకోన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పాయారు.

ద్విచక్రవాహనం బోల్తా...ముగ్గురు మృతి
author img

By

Published : Sep 10, 2019, 10:38 AM IST

ద్విచక్రవాహనం బోల్తా...ముగ్గురు మృతి
నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాలను పరిశీలించిన పోలీసులు మృతిచెందిన ముగ్గురు అబ్దుల్ అబీజ్, అశోక్, అప్సర్​గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : కావలిలో అక్రమ దుకాణాలు కూల్చివేత

ద్విచక్రవాహనం బోల్తా...ముగ్గురు మృతి
నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాలను పరిశీలించిన పోలీసులు మృతిచెందిన ముగ్గురు అబ్దుల్ అబీజ్, అశోక్, అప్సర్​గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : కావలిలో అక్రమ దుకాణాలు కూల్చివేత

Intro:333


Body:889


Conclusion:కడప జిల్లా బద్వేల్ మండలం తొట్టి గారి పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాతా శిశు సంరక్షణ పై అవగాహన సదస్సు జరిగింది ఈ సదస్సుకు ఆశా వర్కర్లు అంగన్వాడి ఉపాధ్యాయులు హాజరయ్యారు

మాతా శిశు మరణాలు జరగకుండా చూడాలని వైద్యాధికారి చంద్రహాస్ రెడ్డి సూచించారు. గర్భవతులు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఆరోగ్య సలహాలు అందించి ఆకుకూరలు పండ్లు గుడ్లు లాంటి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలియజేశారు. పోషక విలువలున్న ఆహార పదార్థాలను ప్రదర్శన గా పెట్టారు. సమావేశంలో టిడిపి సునంద తదితరులు పాల్గొన్నారు.


For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.