ETV Bharat / state

తెలుగుగంగ జలాలు విడుదల... రబీకి భరోసా - సాగునీటి కోసం తెలుగుగంగ జలాల విడుదల

నెల్లూరు జిల్లాలో సాగు నీటి అవసరాల కోసం తెలుగుగంగ జలాలు విడుదల చేశారు. ఉప కాలువల ద్వారా రబీ సీజన్​లోనే చెరువులు నింపే దిశగా... ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.

నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే
author img

By

Published : Oct 30, 2019, 4:38 PM IST

తెలుగుగంగ జలాలు విడుదల

నెల్లూరు జిల్లాలో సాగునీటి అవసరాల కోసం తెలుగుగంగ జలాలు విడుదల చేశారు. కండలేరు జలాశయం నుంచి సాయిగంగ ప్రధాన కాలువ ద్వారా 2ఏ, 2బీ, 3, 4 ఉప కాలువలకు, బాలాయపల్లి మండలం ఊట్లపల్లి గ్రామ సమీపంలోని ఐదో బ్రాంచి కాలువకు నీరు విడుదల చేశారు. వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల పరిధిలో వందలాది చెరువులకు ఈ నీరు అందుతుందని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు. ప్రస్తుతం కండలేరు జలాశయంలో 35 టీఎంసీల నీరు ఉందని... ఇప్పటినుంచి సోమశిల నుంచి ఈ జలాశయానికి 10,500 క్యూసెక్కుల నీరు చేరుతుందని చెప్పారు. ప్రస్తుతం వస్తున్న నీటిని సాగు అవసరాలకు వినియోగించుకోవాలి సూచించారు.

ఇదీ చదవండి: నెల్లూరు అగ్నిప్రమాద ఘటనలో అదుపులోకి వచ్చిన మంటలు

తెలుగుగంగ జలాలు విడుదల

నెల్లూరు జిల్లాలో సాగునీటి అవసరాల కోసం తెలుగుగంగ జలాలు విడుదల చేశారు. కండలేరు జలాశయం నుంచి సాయిగంగ ప్రధాన కాలువ ద్వారా 2ఏ, 2బీ, 3, 4 ఉప కాలువలకు, బాలాయపల్లి మండలం ఊట్లపల్లి గ్రామ సమీపంలోని ఐదో బ్రాంచి కాలువకు నీరు విడుదల చేశారు. వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల పరిధిలో వందలాది చెరువులకు ఈ నీరు అందుతుందని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు. ప్రస్తుతం కండలేరు జలాశయంలో 35 టీఎంసీల నీరు ఉందని... ఇప్పటినుంచి సోమశిల నుంచి ఈ జలాశయానికి 10,500 క్యూసెక్కుల నీరు చేరుతుందని చెప్పారు. ప్రస్తుతం వస్తున్న నీటిని సాగు అవసరాలకు వినియోగించుకోవాలి సూచించారు.

ఇదీ చదవండి: నెల్లూరు అగ్నిప్రమాద ఘటనలో అదుపులోకి వచ్చిన మంటలు

Intro:నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో సాగు నీటి అవసరాల కోసం తెలుగుగంగ జలాలను ఉప కాలువలకు విడుదల చేశారు కండలేరు జలాశయం నుంచి సాయి గంగ ప్రధాన కాలువ ద్వారా 2ఏ 2 బి 3 4 ఐదు ఉప కాలువలకు నీటిని విడుదల చేశారు బాలాయపల్లి మండలం ఊట్లపల్లి గ్రామ సమీపంలోని ఐదో బ్రాంచి కాలువ కు నీటిని విడుదల చేసిన కార్యక్రమంలో లో ఒక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గూడూరు సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు వరప్రసాదరావు సంజీవయ్య తిరుపతి ఎంపీ దుర్గాప్రసాదరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రసంగిస్తూ ఈ ఉప కాలువ ద్వారా జిల్లాలోని వెంకటగిరి గూడూరు సూళ్లూరుపేట నియోజకవర్గాల పరిధిలో వందలాది చెరువులకు నీరు ఉందని వివరించారు ప్రస్తుతం కండలేరు జలాశయం లో 35 టీఎంసీల నీరు ఉందని ఈ రోజు సోమశిల నుంచి ఈ జలాశయానికి 10,500 క్యూసెక్కుల నీరు చేరుతుందని తెలిపారు ప్రస్తుతం వస్తున్న నీటిని సాగునీటి అవసరాలకు ఉప కాలువల ద్వారా నాలుగు నెలలపాటు చెరువులకు మళ్లించు కునే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు సాంకేతికంగా ఉప కాలువల ద్వారా నీరు ఎక్కని చెరువులకు ఎత్తిపోతల పథకం లేదా పద్ధతి ద్వారా ఈ రబీ సీజన్ లోనే చెరువులకు నీరు అందించే దిశగా ప్రణాళికలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు


Body:వ్


Conclusion:వ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.