ETV Bharat / state

'కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం' - 'కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం'

కరోనా వైరస్​ను కట్టడి చేయటంలో ప్రభుత్వం విఫలమైందని నెల్లూరు కార్పొరేషన్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ విమర్శించారు. లాక్​డౌన్ కారణంగా నిరాశ్రయులైన పేదలను ఆదుకోవటంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.

author img

By

Published : May 5, 2020, 5:04 PM IST

కరోనా నియంత్రణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవటంలేదని నెల్లూరు కార్పొరేషన్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ విమర్శించారు. లాక్​డౌన్​ను కర్ఫ్యూలా పాటిస్తున్నారే తప్ప వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. లాక్​డౌన్ ఎత్తేయాలన్న ఉత్సాహం ప్రజలకు కరోనా పరీక్షలు చేయటంలో లేదని మండిపడ్డారు.

జిల్లాలో 35 లక్షల జనాభా ఉంటే..కేవలం 18 వేల మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించారన్నారు. లాక్​డౌన్ కారణంగా నిరాశ్రయులైన పేదలను ఆదుకోవటంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.

కరోనా నియంత్రణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవటంలేదని నెల్లూరు కార్పొరేషన్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ విమర్శించారు. లాక్​డౌన్​ను కర్ఫ్యూలా పాటిస్తున్నారే తప్ప వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. లాక్​డౌన్ ఎత్తేయాలన్న ఉత్సాహం ప్రజలకు కరోనా పరీక్షలు చేయటంలో లేదని మండిపడ్డారు.

జిల్లాలో 35 లక్షల జనాభా ఉంటే..కేవలం 18 వేల మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించారన్నారు. లాక్​డౌన్ కారణంగా నిరాశ్రయులైన పేదలను ఆదుకోవటంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.