ETV Bharat / state

భాజపా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తోంది: శైలజానాథ్ - undefined

భాజపా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తోందని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి శైలజానాథ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్.. మోదీతో భేటీ అయి ఏం సాధించారని ప్రశ్నించారు.

'మౌనాన్ని వీడి కేంద్రాన్ని ప్రశ్నించండి'
author img

By

Published : Aug 8, 2019, 5:51 PM IST

'మౌనాన్ని వీడి కేంద్రాన్ని ప్రశ్నించండి'
భారత రాజ్యాంగాన్ని కేంద్రంలో భాజపా ప్రభుత్వం ధిక్కరిస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి శైలజానాథ్ ఆరోపించారు. నెల్లూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సంఖ్యా బలం ఉందన్న ధీమాతోనే భాజపా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని అన్నారు. భాజపా, ఆర్ఎస్ఎస్ తీరు తేనెపూసిన కత్తిలా ఉందంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు, మేధావులు మౌనాన్ని వీడి కేంద్రాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ప్రధాని మోదీతో 45 నిమిషాలు సమావేశమై రాష్ట్రానికి ఏం సాధించారంటూ జగన్మోహన్​రెడ్డిని ప్రశ్నించారు.

ఇదీ చదవండి :నాసిరకానికి నిదర్శనమా? అధికారుల అలసత్వమా?

'మౌనాన్ని వీడి కేంద్రాన్ని ప్రశ్నించండి'
భారత రాజ్యాంగాన్ని కేంద్రంలో భాజపా ప్రభుత్వం ధిక్కరిస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి శైలజానాథ్ ఆరోపించారు. నెల్లూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సంఖ్యా బలం ఉందన్న ధీమాతోనే భాజపా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని అన్నారు. భాజపా, ఆర్ఎస్ఎస్ తీరు తేనెపూసిన కత్తిలా ఉందంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు, మేధావులు మౌనాన్ని వీడి కేంద్రాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ప్రధాని మోదీతో 45 నిమిషాలు సమావేశమై రాష్ట్రానికి ఏం సాధించారంటూ జగన్మోహన్​రెడ్డిని ప్రశ్నించారు.

ఇదీ చదవండి :నాసిరకానికి నిదర్శనమా? అధికారుల అలసత్వమా?

Intro:Ap_Nlr_01_08_Sailajanath_Press_Meet_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
భారత రాజ్యాంగాన్ని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కూని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి శైలజానాథ్ విమర్శించారు. సంఖ్యా బలం ఉందన్న ధీమాతో భాజపా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆయన నెల్లూరులో మండిపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ప్రజలు, మేధావులు ప్రశ్నించాల్సిన అవసరముందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో 45 నిమిషాల పాటు సమావేశమై రాష్ట్రానికి ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. భాజపాతో ఉన్న లోపాయకారీ ఒప్పందంతో వైకాపా ద్వంద్వ విధానాలను అవలంభిస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ప్రధాని ముందు మోకరిల్లికుండా రాష్ట్రానికి చట్ట ప్రకారం రావాల్సిన హక్కులను సాధించాలని కోరారు.
బైట్: శైలజానాథ్, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.