ETV Bharat / state

తీరు మారాలి.. ఇలా ఉంటే కరోనా నివారణ ఎలా..?

author img

By

Published : Apr 17, 2020, 2:37 PM IST

కరోనా నివారణకు లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని అధికారులు పదే పదే చెబుతున్నా.. కొందరి తీరు మారడం లేదు. నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన సమయంలో గుంపులుగా రోడ్లపైకి చేరుతున్నారు. భౌతిక దూరాన్ని ఏ మాత్రం పాటించటం లేదు. నెల్లూరు జిల్లాలో లాక్​డౌన్​ అమలవుతున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

crowd
crowd

నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని ప్రధాన బజార్లు ప్రజలతో రద్దీగా మారుతున్నాయి. లాక్​డౌన్ నిబంధనలను పాటించకుండా జనం భారీగా రోడ్లపైకి చేరుతున్నారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 9 గంటల వరకే సమయం ఉండటంతో దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. దుకాణాల వద్ద కనీసం వ్యక్తిగత దూరం పాటించడం లేదు. మరోవైపు పోలీసులు రద్దీని నియంత్రించడానికి యత్నిస్తున్నా ఫలితం లేకపోతుంది.

ఇదీ చదవండి:

నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని ప్రధాన బజార్లు ప్రజలతో రద్దీగా మారుతున్నాయి. లాక్​డౌన్ నిబంధనలను పాటించకుండా జనం భారీగా రోడ్లపైకి చేరుతున్నారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 9 గంటల వరకే సమయం ఉండటంతో దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. దుకాణాల వద్ద కనీసం వ్యక్తిగత దూరం పాటించడం లేదు. మరోవైపు పోలీసులు రద్దీని నియంత్రించడానికి యత్నిస్తున్నా ఫలితం లేకపోతుంది.

ఇదీ చదవండి:

భారత్​పై 'కరోనా' ప్రతాపం.. 13వేలకు చేరువలో కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.