ETV Bharat / state

అటవీ సిబ్బందిపై ఎర్ర చందనం స్మగ్లర్ల దాడి.. ఎదురు తిరిగేసరికి పరార్

author img

By

Published : Dec 24, 2020, 11:55 AM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెలుగొండలో ఆత్మకూరు అటవీ సిబ్బందిపై తమిళ ఎర్ర చందనం కూలీలు దాడికి యత్నించారు. సిబ్బంది ఎదురు తిరగడంతో కూళీలు సుమారు టన్ను బరువుండే 21 ఎర్ర చందనం దుంగలను విడిచిపెట్టి, బద్వేల్ ప్రాంతంలోని అడవిలోకి పారిపోయారు. వీరిని పట్టుకునేందుకు ఆత్మకూరు, బద్వేల్ అటవీశాఖ అధికారులు అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు.

అటవీ సబ్బంది పై దాడికి యత్నించిన ఎర్ర చందన కూలీల కోసం గాలింపు
అటవీ సబ్బంది పై దాడికి యత్నించిన ఎర్ర చందన కూలీల కోసం గాలింపు

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెలుగొండలోని దట్టమైన అటవీ ప్రాంతంలో 80 మంది తమిళ ఎర్ర చందనం కూలీలు.. అటవీ సిబ్బందిపై దాడికి యత్నించారు. సిబ్బంది ఎదురు తిరిగేసరికి.. కూలీలు బద్వేల్ ప్రాంతంలోని అడవిలోకి పారిపోయారు.

వీరు వదిలివెళ్లిన సుమరు టన్ను బరువుండే 21 ఎర్ర చందనం దుంగలను ఆత్మకూరు అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొని, అక్కడి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఇరు ప్రాంతాల అటవీశాఖ అధికారులు.. దాడికి యత్నించిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెలుగొండలోని దట్టమైన అటవీ ప్రాంతంలో 80 మంది తమిళ ఎర్ర చందనం కూలీలు.. అటవీ సిబ్బందిపై దాడికి యత్నించారు. సిబ్బంది ఎదురు తిరిగేసరికి.. కూలీలు బద్వేల్ ప్రాంతంలోని అడవిలోకి పారిపోయారు.

వీరు వదిలివెళ్లిన సుమరు టన్ను బరువుండే 21 ఎర్ర చందనం దుంగలను ఆత్మకూరు అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొని, అక్కడి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఇరు ప్రాంతాల అటవీశాఖ అధికారులు.. దాడికి యత్నించిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:

ఆనం వివేకా ఫ్లెక్సీల తొలగింపు.. తనయుడు కన్నీటి పర్యంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.