ETV Bharat / state

ప్రజలకు నీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలి

గ్రామాల్లో సమస్య రాకుండా పూర్తిస్థాయిలో నీటి సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి అధికారులను ఆదేశించారు.

author img

By

Published : Jun 12, 2019, 6:47 PM IST

ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి
ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి

నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో ఉమాదేవి నీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు... రోజుకు ఎన్ని ట్యాంకర్ల నీటిని సరఫరా చేస్తున్నారన్న అంశంపై వివరాలు తెలుసుకున్నారు. సమస్య లేకుండా... నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ప్రజలకు నీటి సరఫరా చేయాలన్నారు. తహసీల్దార్ పూర్ణచందర్​రావు, ఎంపీడీవో హనుమంతరావు, పంచాయతీల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో హాజరయ్యారు.

ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి

నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో ఉమాదేవి నీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు... రోజుకు ఎన్ని ట్యాంకర్ల నీటిని సరఫరా చేస్తున్నారన్న అంశంపై వివరాలు తెలుసుకున్నారు. సమస్య లేకుండా... నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ప్రజలకు నీటి సరఫరా చేయాలన్నారు. తహసీల్దార్ పూర్ణచందర్​రావు, ఎంపీడీవో హనుమంతరావు, పంచాయతీల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో హాజరయ్యారు.

ఇదీ చదవండీ...

ఏపీఐఐసీ ఛైర్​పర్సన్​గా ఆర్కే రోజా..?

Intro:ap_rjy_96_12_rajanna badi bata_patispate_mp margani bharathram_av_c17
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కోలమూరులోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం స్వాగత సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ మార్గాని భరత్ రామ్ హాజరయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీ కృష్ణ ఎంపీని శాలువతో సత్కరించారు. ఆ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెంచేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి లాంటి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించడంతోపాటు విద్యార్థులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. అనంతరం విద్యార్థులకు ఎంపీ చేతుల మీదుగా ఏకరూప దుస్తులు, బూట్లు ,పుస్తకాలు అందజేశారు. ఈ ఏడాది నూతనంగా పాఠశాలలోకి ప్రవేశించిన విద్యార్థులకు సంబంధించి ఎంపీ స్వయంగా ప్రవేశ దరఖాస్తులను రాశారు. ఈ కార్యక్రమంలో సర్వ శిక్ష అభియాన్ ప్లానింగ్ సమన్వయకర్త సుధాకర్, ఏఎస్వో జోగి రెడ్డి, డిఐ దిలీప్ కుమార్, వైకాపా నాయకులు వీరప్రసాద్ భీమశంకరం ,విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
బైట్.. ఎంపీ మార్గాని భరత్ రామ్



Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం


Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.