ETV Bharat / state

అన్ని దానాలకన్నా మహాదానం.. రక్తదానం

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఉదయగిరిలో రక్తదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రక్తదానం పట్ల ప్రజలు అపోహలు వీడాలని వైద్యులు సూచించారు.

author img

By

Published : Jun 14, 2019, 6:05 PM IST

రక్తదానం
అన్ని దానాలకన్నా రక్తదానం.... మహాదానం

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్తదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక సేవ చేసే గొప్ప దానం రక్తదానం అని ఉదయగిరి ఆరోగ్య కేంద్రం వైద్యులు సందడి బాష, రక్తనిధి కేంద్రం ఛైర్మన్ షారుక్ అలీ తెలిపారు. రక్తదానం ప్రాణంతో సమానం అని వైద్యులు అన్నారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉండే వారిని తెలియకుండానే కాపాడినవాళ్లం అవుతామన్నారు. సృష్టిలో రక్తదానం చేసే గొప్ప అవకాశం ఒక్క మానవుడికి మాత్రమే ఉందన్నారు. రక్తదానం చేయడం వల్ల గుండెజబ్బుల బారిన పడకుండా ఉండవచ్చన్నారు. రక్త దానం పట్ల ప్రజలు అపోహలను వీడి రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.

అన్ని దానాలకన్నా రక్తదానం.... మహాదానం

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్తదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక సేవ చేసే గొప్ప దానం రక్తదానం అని ఉదయగిరి ఆరోగ్య కేంద్రం వైద్యులు సందడి బాష, రక్తనిధి కేంద్రం ఛైర్మన్ షారుక్ అలీ తెలిపారు. రక్తదానం ప్రాణంతో సమానం అని వైద్యులు అన్నారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉండే వారిని తెలియకుండానే కాపాడినవాళ్లం అవుతామన్నారు. సృష్టిలో రక్తదానం చేసే గొప్ప అవకాశం ఒక్క మానవుడికి మాత్రమే ఉందన్నారు. రక్తదానం చేయడం వల్ల గుండెజబ్బుల బారిన పడకుండా ఉండవచ్చన్నారు. రక్త దానం పట్ల ప్రజలు అపోహలను వీడి రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.

ఇది కూడా చదవండి.

తారక్​ ప్రభు ఆచూకీ నెల్లూరులో లభ్యం

Intro:కలకత్తాలో ఓ వైద్యశాల పై దాడి జరిగిన సంఘటనను నిరసిస్తూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలకత్తాలోని వైద్యశాలలో గూండాలతో దాడి జరిగిన దుశ్చర్యపై వైద్యులు కావలి పట్టణం లోని కలెక్టర్ కార్యాలయం నిరసన కార్యక్రమం జరిగింది . డాక్టర్లు మాట్లాడుతూ కలకత్తాలోని ఓ వైద్యశాల 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి చికిత్స నిమిత్తం ప్రాణాపాయ స్థితిలో వైద్యశాలలో చేర్పించారు వైద్యులు శ్రమించిన ఫలితం లేకపోవడంతో మృతుడి బంధువులు తో పాటు 300 మంది గూండాలతో వచ్చి వైద్యశాల పై దాడి చేసి గాయపరిచారు అన్నారు. ఓ వైద్యుడు ప్రాణాపాయ స్థితిలో కూడా చికిత్స పొందుతున్నారని తెలిపారు .ప్రజలకు వైద్య సదుపాయాలు అందించే వారికే రక్షణ లేకపోవడంతో దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యుడికి ప్రత్యేకమైన రక్షణ సదుపాయం కల్పించాలని కోరారు .ఈ కార్యక్రమంలో వైద్యులు తదితరులు పాల్గొన్నారు


Body:కలకత్తాలో వైద్యశాల పై దాడిని నిరసిస్తూ


Conclusion:కలకత్తాలో ఓ వైద్యశాల పై దాడి జరిగిన సంఘటనను నిరసిస్తూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలకత్తాలోని వైద్యశాలలో గూండాలతో దాడి జరిగిన దుశ్చర్యపై వైద్యులు కావలి పట్టణం లోని కలెక్టర్ కార్యాలయం నిరసన కార్యక్రమం జరిగింది . డాక్టర్లు మాట్లాడుతూ కలకత్తాలోని ఓ వైద్యశాల 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి చికిత్స నిమిత్తం ప్రాణాపాయ స్థితిలో వైద్యశాలలో చేర్పించారు వైద్యులు శ్రమించిన ఫలితం లేకపోవడంతో మృతుడి బంధువులు తో పాటు 300 మంది గూండాలతో వచ్చి వైద్యశాల పై దాడి చేసి గాయపరిచారు అన్నారు. ఓ వైద్యుడు ప్రాణాపాయ స్థితిలో కూడా చికిత్స పొందుతున్నారని తెలిపారు .ప్రజలకు వైద్య సదుపాయాలు అందించే వారికే రక్షణ లేకపోవడంతో దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యుడికి ప్రత్యేకమైన రక్షణ సదుపాయం కల్పించాలని కోరారు .ఈ కార్యక్రమంలో వైద్యులు తదితరులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.