ETV Bharat / state

నాటుసారా తయారీ కేంద్రంపై దాడి.. 250 లీటర్ల ఊట ధ్వంసం - taja news of nellore dst natusara

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం గుడిపాడు గ్రామం ఎక్సైజ్ పోలీసులు నాటుసారా తయారీకేంద్రంపై దాడులు నిర్వహించారు. 250 లీటర్ల నాటుసారా గుర్తించి ధ్వంసం చేశారు.

police raids on natusara centers in nellore dst
police raids on natusara centers in nellore dst
author img

By

Published : Jul 23, 2020, 8:39 AM IST

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం గుడిపాడు గ్రామం వద్ద రెండు డ్రమ్ముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 250 లీటర్ల నాటు సార ఊటను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. ఇటీవల కాలంలో కరోనా ప్రభలడంతో అన్ని మండలాల్లో మద్యం షాపులు మూసివేయగా పల్లెల్లో ‌ నాటు సారా దందాకి తెరలేపారని పోలీసులు తెలిపారు. నాటుసారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం గుడిపాడు గ్రామం వద్ద రెండు డ్రమ్ముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 250 లీటర్ల నాటు సార ఊటను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. ఇటీవల కాలంలో కరోనా ప్రభలడంతో అన్ని మండలాల్లో మద్యం షాపులు మూసివేయగా పల్లెల్లో ‌ నాటు సారా దందాకి తెరలేపారని పోలీసులు తెలిపారు. నాటుసారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి

మదనపల్లి శివారులో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.