ETV Bharat / state

రైల్వేట్రాక్​పై నవ వరుడు మృతి

author img

By

Published : Jan 9, 2021, 8:26 PM IST

పెళ్లై 45 రోజులు కాక ముందే ఓ వ్యక్తి రైల్వే ట్రాక్​పై అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లోని బీజాపూర్ వద్ద.. అతడి శరీరం, మొండెం వేరుగా పడి ఉన్నాయి. మృతుడిని నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరుకు చెందిన సాయినాథ్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.

mysterious death on beejapur railway track
బీజాపూర్ రైల్వే ట్రాక్​పై అనుమానాస్పద మృతి

నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరుకు చెందిన సాయినాథ్ రెడ్డి.. తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లోని బీజాపూర్ వద్ద రైల్వే ట్రాక్​పై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉద్యోగరీత్యా తెలంగాణలో నివసిస్తుండగా.. అతడి శరీరం, మొండెం బీజాపూర్ వద్ద వేరుగా పడి ఉన్నాయని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మృతదేహం పక్కనే ద్విచక్రవానంతో పాటు సాయినాథ్ రెడ్డి వస్తువులు పడి వున్నాయి. పెళ్ళై 45 రోజులు కాక ముందే అనుమానాస్పద స్థితిలో అతడు మృతి చెందగా.. కుటుంబం సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు.

నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరుకు చెందిన సాయినాథ్ రెడ్డి.. తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లోని బీజాపూర్ వద్ద రైల్వే ట్రాక్​పై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉద్యోగరీత్యా తెలంగాణలో నివసిస్తుండగా.. అతడి శరీరం, మొండెం బీజాపూర్ వద్ద వేరుగా పడి ఉన్నాయని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మృతదేహం పక్కనే ద్విచక్రవానంతో పాటు సాయినాథ్ రెడ్డి వస్తువులు పడి వున్నాయి. పెళ్ళై 45 రోజులు కాక ముందే అనుమానాస్పద స్థితిలో అతడు మృతి చెందగా.. కుటుంబం సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు.

ఇదీ చదవండి:

అమ్మ కట్టుకున్న చీరే ఊయల రూపంలో ఊపిరి తీసింది

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.