ETV Bharat / state

సుమారు 180 కిలోమీటర్లు వెళ్లి... పింఛన్ అందజేసిన వాలంటీర్ - nellore district latest news

నెల్లూరు నగరం లే క్యూ కాలనీ సచివాలయ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. అనార్యోగంతో చెన్నైలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుని వద్దకు వెళ్లి పింఛను అందజేశారు. సిబ్బంది ఉదారతను పలువురు కొనియాడారు.

volunteer donated a pension at chennai
సుమారు 180 కిలోమీటర్లు వెళ్లి పింఛన్ అందజేసిన వాలంటీర్
author img

By

Published : Feb 2, 2021, 7:07 PM IST

నెల్లూరు నగరంలోని లే క్యూ కాలనీలో నివాసముంటున్న అరుణాచలం(75).. గుండె సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మూడు నెలలుగా పింఛన్ తీసుకోవడం లేదు. విషయం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది సొంత ఖర్చులతో.. వాలంటీర్ రాకేశ్​ను చెన్నైకి పంపి వృద్ధునికి పింఛన్ అందేలా చేశారు. సచివాలయ సిబ్బంది ఉదారతను స్థానికులు అభినందించారు.

నెల్లూరు నగరంలోని లే క్యూ కాలనీలో నివాసముంటున్న అరుణాచలం(75).. గుండె సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మూడు నెలలుగా పింఛన్ తీసుకోవడం లేదు. విషయం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది సొంత ఖర్చులతో.. వాలంటీర్ రాకేశ్​ను చెన్నైకి పంపి వృద్ధునికి పింఛన్ అందేలా చేశారు. సచివాలయ సిబ్బంది ఉదారతను స్థానికులు అభినందించారు.

ఇదీ చదవండి: పోలవరానికి రూ.2234.20 కోట్లు.. కేంద్రం వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.