ETV Bharat / state

సచివాలయ సిబ్బందిపై జాయింట్ కలెక్టర్​ అసంతృప్తి

author img

By

Published : Jun 2, 2020, 5:02 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక పాఠశాల ఆవరణలోని రెండు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై జాయింట్ కలెక్టర్ ప్రభాకర్​రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. పని తీరు మెరుగు పరచుకోవాలని సిబ్బందికి సూచించారు.

నాయుడుపేట సచివాలయాల్లో జేసీ తనీఖీలు
నాయుడుపేట సచివాలయాల్లో జేసీ తనీఖీలు

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక పాఠశాల ఆవరణలోని రెండు సచివాలయాల్లో జాయింట్ కలెక్టర్ ప్రభాకర్​రెడ్డి తనిఖీలు చేశారు. సచివాలయం ఉద్యోగుల పనితీరుపై ఆయన ఆరా తీశారు. అనంతరం సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. సచివాలయం పరిధిలోని ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందేలా ఉద్యోగులు స్పందించాలని తెలిపారు. సిబ్బంది పని తీరు మెరుగు పరచుకోవాలని సిబ్బందికి సూచించారు.

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక పాఠశాల ఆవరణలోని రెండు సచివాలయాల్లో జాయింట్ కలెక్టర్ ప్రభాకర్​రెడ్డి తనిఖీలు చేశారు. సచివాలయం ఉద్యోగుల పనితీరుపై ఆయన ఆరా తీశారు. అనంతరం సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. సచివాలయం పరిధిలోని ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందేలా ఉద్యోగులు స్పందించాలని తెలిపారు. సిబ్బంది పని తీరు మెరుగు పరచుకోవాలని సిబ్బందికి సూచించారు.

ఇదీ చూడండి: రామగుండం సింగరేణి ఓపెన్​కాస్ట్​లో ప్రమాదం..నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.