పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. నాడు తెదేపా కమీషన్లకు ఆశపడటం వల్లే.. ప్రాజెక్టు ముందుకు సాగలేదని విమర్శించారు. నారా లోకేశ్ మాటలు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు.
ఇదీ చదవండి: