ETV Bharat / state

డిసెంబర్ 2021 నాటికి పోలవరం పూర్తి చేస్తాం: మంత్రి అనిల్

డిసెంబర్ 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి అనిల్ తెలిపారు. నారా లోకేశ్ మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.

author img

By

Published : Oct 30, 2020, 10:18 PM IST

minister anil comments
minister anil comments

పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. నాడు తెదేపా కమీషన్లకు ఆశపడటం వల్లే.. ప్రాజెక్టు ముందుకు సాగలేదని విమర్శించారు. నారా లోకేశ్ మాటలు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. నాడు తెదేపా కమీషన్లకు ఆశపడటం వల్లే.. ప్రాజెక్టు ముందుకు సాగలేదని విమర్శించారు. నారా లోకేశ్ మాటలు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

రైతులకు బేడీల ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.