ETV Bharat / state

వెల్దుర్తిలో విద్యుదాఘాతంతో కూలీ మృతి - కర్నూలు జిల్లా క్రైం

కర్నూలు జిల్లా వెల్దుర్తిలో విషాదం నెలకొంది. విద్యుత్ తీగలు తగిలి హమాలీ కార్మికుడు మృతి చెందాడు.

Man Death With current Shock in veldhurthi kurnool district
వెల్దుర్తిలో విద్యుదాఘాతంతో కూలీ మృతి
author img

By

Published : Jul 9, 2020, 8:09 PM IST

కర్నూలు జిల్లా వెల్దుర్తిలో హమాలీగా పనిచేస్తున్న మహబూబ్ బాషా మద్యం తాగడం కోసం సమీపంలో ఉన్న మద్యం దుకాణానికి వెళ్లాడు. మద్యం తీసుకుని వస్తుండగా కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా వెల్దుర్తిలో హమాలీగా పనిచేస్తున్న మహబూబ్ బాషా మద్యం తాగడం కోసం సమీపంలో ఉన్న మద్యం దుకాణానికి వెళ్లాడు. మద్యం తీసుకుని వస్తుండగా కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

'ఇళ్ల పట్టాలు ఇచ్చే పేరుతో విధ్వంసాలు చేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.