కర్నూలు జిల్లా వెల్దుర్తిలో హమాలీగా పనిచేస్తున్న మహబూబ్ బాషా మద్యం తాగడం కోసం సమీపంలో ఉన్న మద్యం దుకాణానికి వెళ్లాడు. మద్యం తీసుకుని వస్తుండగా కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.