ETV Bharat / state

Arrest: పావురాలతో పందేలు.. ఏడుగురు సభ్యుల ముఠా అరెస్టు

author img

By

Published : Feb 7, 2022, 10:12 PM IST

పావురాలతో పందేలు నిర్వహించే ఏడుగురు సభ్యులు గల ముఠాను నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తమిళనాడులోని తిరుచ్చికి చెందిన వారిగా గుర్తించారు.

ఏడుగురు సభ్యుల ముఠా అరెస్టు
ఏడుగురు సభ్యుల ముఠా అరెస్టు

Arrest: నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పావురాలతో పందేలు కాసే ఏడుగురు సభ్యులు గల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని తిరుచ్చికి చెందిన నిందితులు పావురాలను బాక్సుల్లో పెట్టి లారీలో అక్రమంగా తరలిస్తుండగా నాయుడుపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీకి సరైన పత్రాలు లేకపోవటంతో వాహనాన్ని సీజ్ చేశారు.

ఇదీ చదవండి :

Arrest: నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పావురాలతో పందేలు కాసే ఏడుగురు సభ్యులు గల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని తిరుచ్చికి చెందిన నిందితులు పావురాలను బాక్సుల్లో పెట్టి లారీలో అక్రమంగా తరలిస్తుండగా నాయుడుపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీకి సరైన పత్రాలు లేకపోవటంతో వాహనాన్ని సీజ్ చేశారు.

ఇదీ చదవండి :

అమానవీయం.. లేడీ కానిస్టేబుల్స్​కు జెంట్ టైలరింగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.