ETV Bharat / state

'మలిదేవి కాలువ టెండర్లలో అక్రమాలు జరిగాయి' - former mayor press meet in nellore news

నెల్లూరు జిల్లాలోని మలిదేవి కాలువ టెండర్లలో అక్రమాలు జరిగాయని తెదేపా ఆరోపించింది. 73 కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించిన టెండర్లలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించిందని తెదేపా నేత, మాజీ మేయర్​ అబ్దుల్​ అజీజ్​ ఆరోపించారు.

former-mayor-press-meet-in-nellore
అబ్దుల్ రజీజ్
author img

By

Published : Dec 13, 2019, 6:49 PM IST

కాలువ టెండర్లలో అక్రమాలు జరిగాయని తెదేపా ఆరోపణ

నెల్లూరు జిల్లాలోని మలిదేవి కాలువ టెండర్లలో అక్రమాలు జరిగాయని తెదేపా ఆరోపించింది. 73 కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించిన టెండర్లలో ప్రభుత్వం, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని తెదేపా నేత, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. ఈ టెండర్లపై చర్యలు తీసుకొని రీకాల్ చేయాలని కలెక్టర్​ను కోరారు. తాము ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకం కాదని.. అయితే విద్యార్థులకు తెలుగులో సైతం బోధన అవసరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరించే చర్యలు మానుకోవాలన్నారు.

కాలువ టెండర్లలో అక్రమాలు జరిగాయని తెదేపా ఆరోపణ

నెల్లూరు జిల్లాలోని మలిదేవి కాలువ టెండర్లలో అక్రమాలు జరిగాయని తెదేపా ఆరోపించింది. 73 కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించిన టెండర్లలో ప్రభుత్వం, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని తెదేపా నేత, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. ఈ టెండర్లపై చర్యలు తీసుకొని రీకాల్ చేయాలని కలెక్టర్​ను కోరారు. తాము ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకం కాదని.. అయితే విద్యార్థులకు తెలుగులో సైతం బోధన అవసరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరించే చర్యలు మానుకోవాలన్నారు.

ఇవీ చదవండి:

గుత్తేదారుల నుంచి మంత్రి పెద్దిరెడ్డి డబ్బు తీసుకుంటున్నారు'

Intro:Ap_Nlr_03_13_Ex_Mayor_Pressmeet_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
ఈజేఎస్ ట్రైనీ: వి. ప్రవీణ్.

యాంకర్
నెల్లూరు జిల్లాలోని మలిదేవి కాలువ టెండర్లలో అక్రమాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. 73 కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించిన టెండర్లలో ఇష్టానుసారంగా వ్యవహరించారని తెదేపా నేత, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ఈ టెండర్లపై చర్యలు తీసుకొని రీకాల్ చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకం కాదని, అయితే విద్యార్థులకు తెలుగు ఆప్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మీడియా స్వేచ్ఛను హరించే చర్యలు ప్రభుత్వం విడనాడాలన్నారు.
బైట్: అబ్దుల్ అజీజ్, తెదేపా నేత, మాజీ మేయర్, నెల్లూరు.




Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.