ETV Bharat / state

''వ్యవసాయ రంగ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం''

రైతులను ఉన్నత శిఖరాలకు తీసుకుపోవటమే ప్రభుత్వ లక్ష్యమని ఉద్యానశాఖ జేడీ వెంకటేశ్వరరావు తెలిపారు.

author img

By

Published : Sep 19, 2019, 6:51 PM IST

రైతు శిక్షణ
రైతు శిక్షణ కార్యక్రమం

నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడులో రైతులకు ఉన్నతాధికారులు.. సాగు విధానాలపై శిక్షణ ఇచ్చారు. రైతులు పండించిన పంటను వారే అమ్ముకునే విధంగా ఉద్యానశాఖ పనిచేస్తుందని జేడీ వెంకటేశ్వరరావు అన్నారు. రైతులతో అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు చేసే విధంగా కృషి చేస్తామని చెప్పారు. స్వయంగా ఎగుమతులు, దిగుమతులు చేసుకునేలా.. ఎరువుల దుకాణాలు నడుపుకునేలా మార్పు తీసుకొస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అన్నదాతలను ఉన్నత శిఖరాలకు తీసుకు పోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

రైతు శిక్షణ కార్యక్రమం

నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడులో రైతులకు ఉన్నతాధికారులు.. సాగు విధానాలపై శిక్షణ ఇచ్చారు. రైతులు పండించిన పంటను వారే అమ్ముకునే విధంగా ఉద్యానశాఖ పనిచేస్తుందని జేడీ వెంకటేశ్వరరావు అన్నారు. రైతులతో అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు చేసే విధంగా కృషి చేస్తామని చెప్పారు. స్వయంగా ఎగుమతులు, దిగుమతులు చేసుకునేలా.. ఎరువుల దుకాణాలు నడుపుకునేలా మార్పు తీసుకొస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అన్నదాతలను ఉన్నత శిఖరాలకు తీసుకు పోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఇది కూడా చదవండి

చదువు కోసం తప్పదీ బోటు ప్రయాణం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.