నెల్లూరు జిల్లా బుచ్చి మండలంలోని దామరమడుగు మండలంలో రైతులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, జిల్లా నాయకులు శ్రీరాములు, పుల్లయ్య, శేషయ్య పాల్గొన్నారు.
ఇదీ చదవండి