ETV Bharat / state

ఉదయగిరిలో జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్​ పర్యటన - DEO visits in udayagiri nellore district

ఉదయగిరి మండల విద్యావనరుల కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్​ ఆచార్యలతో కలిసి పరిశీలించారు. ఆగష్టు 31 లోపు నాడు నేడు పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఉదయగిరిలో జిల్లా విద్యాశాఖాధికారి జనార్థన్ పర్యటన
ఉదయగిరిలో జిల్లా విద్యాశాఖాధికారి జనార్థన్ పర్యటన
author img

By

Published : Jul 30, 2020, 5:46 PM IST

ఉదయగిరిలో జిల్లా విద్యాశాఖాధికారి జనార్థన్ పర్యటన
ఉదయగిరిలో జిల్లా విద్యాశాఖాధికారి జనార్థన్ పర్యటన

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల విద్యావనరుల కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్​ ఆచార్యులుతో కలిసి సందర్శించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామపురం మండలం ఓగూరు వాండ్లపల్లి, అయ్యవారిపల్లి ఉన్నత పాఠశాలలో జరిగే నాడు-నేడు పనులను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు శ్రద్ధ పెట్టి పనులు చక్కగా నిర్వహిస్తున్నారన్నారు. ఆగస్టు 31లోపు పాఠశాలలో మొదటి దశ నాడు-నేడు పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నెల్లూరు జిల్లాలో 1066 పాఠశాలలో నాడు నేడు పనులు జరుగుతున్నాయన్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల నమోదు కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వచ్చే నెలాఖరులోపు అన్ని పాఠశాలలో నాడు-నేడు పనులను పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టిందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని గుంటూరు ప్రాంతీయ సంచాలకులు రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చదవండి

సామాన్యులకు ఇసుక ఇక్కట్లు తప్పవా..??

ఉదయగిరిలో జిల్లా విద్యాశాఖాధికారి జనార్థన్ పర్యటన
ఉదయగిరిలో జిల్లా విద్యాశాఖాధికారి జనార్థన్ పర్యటన

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల విద్యావనరుల కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్​ ఆచార్యులుతో కలిసి సందర్శించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామపురం మండలం ఓగూరు వాండ్లపల్లి, అయ్యవారిపల్లి ఉన్నత పాఠశాలలో జరిగే నాడు-నేడు పనులను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు శ్రద్ధ పెట్టి పనులు చక్కగా నిర్వహిస్తున్నారన్నారు. ఆగస్టు 31లోపు పాఠశాలలో మొదటి దశ నాడు-నేడు పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నెల్లూరు జిల్లాలో 1066 పాఠశాలలో నాడు నేడు పనులు జరుగుతున్నాయన్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల నమోదు కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వచ్చే నెలాఖరులోపు అన్ని పాఠశాలలో నాడు-నేడు పనులను పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టిందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని గుంటూరు ప్రాంతీయ సంచాలకులు రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చదవండి

సామాన్యులకు ఇసుక ఇక్కట్లు తప్పవా..??

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.