ETV Bharat / state

'కరోనాతో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలి'

నెల్లూరులోని సచివాలయం ఎదుట సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలని కోరారు.

author img

By

Published : Aug 21, 2020, 7:44 PM IST

CPM leaders protest in nellore
నెల్లూరులో సీపీఎం నేతల ఆందోళన

సీపీఎం కేంద్ర కమిటీ చేపట్టిన దేశవ్యాప్త నిరసనలో భాగంగా నెల్లూరులో ఆ పార్టీ ఆందోళన చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ... నగరంలోని సచివాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రవేటుపరం చేసే ప్రయత్నాలను విరమించాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని కోరారు.

సీపీఎం కేంద్ర కమిటీ చేపట్టిన దేశవ్యాప్త నిరసనలో భాగంగా నెల్లూరులో ఆ పార్టీ ఆందోళన చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ... నగరంలోని సచివాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రవేటుపరం చేసే ప్రయత్నాలను విరమించాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని కోరారు.

ఇదీచదవండి.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిబంధనల చిక్కులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.