ETV Bharat / state

దుకాణాలపై అధికారుల దాడులు.. పలు షాపులు మూసివేత

నెల్లూరులో ఆహార కల్తీ నియంత్రణ, కార్పొరేషన్ అధికారుల దాడులు చేశారు. నగరంలోని పలు హోటల్స్, కూల్​డ్రింక్ షాపులను తనిఖీ చేశారు.

author img

By

Published : Aug 5, 2019, 8:51 PM IST

corporation-rides-on-food-shops
దుకాణాలపై అధికారుల దాడులు - పలు షాపులు మూసివేత

ఆహార కల్తీ నియంత్రణ అధికారులు నెల్లూరు జిల్లాలో దాడులు చేశారు. హోటల్స్​లో నిల్వ ఉంచిన మాంసం, ఆహార పదార్థాలతో పాటూ అపరిశుభ్ర వాతావరణాన్ని గుర్తించి జరిమానా విధించారు. వీఆర్సీ సెంటర్ వద్ద రెండు శీతల పానీయాల దుకాణాలను అధికారులు పరిశీలించారు. అక్కడ కుళ్లిన పండ్లతో పానీయాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ పానీయాలను నిర్వీర్యం చేసి తాత్కాలికంగా దుకాణాలను మూయించారు.

దుకాణాలపై అధికారుల దాడులు - పలు షాపులు మూసివేత

ఆహార కల్తీ నియంత్రణ అధికారులు నెల్లూరు జిల్లాలో దాడులు చేశారు. హోటల్స్​లో నిల్వ ఉంచిన మాంసం, ఆహార పదార్థాలతో పాటూ అపరిశుభ్ర వాతావరణాన్ని గుర్తించి జరిమానా విధించారు. వీఆర్సీ సెంటర్ వద్ద రెండు శీతల పానీయాల దుకాణాలను అధికారులు పరిశీలించారు. అక్కడ కుళ్లిన పండ్లతో పానీయాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ పానీయాలను నిర్వీర్యం చేసి తాత్కాలికంగా దుకాణాలను మూయించారు.

Intro:Ap_stp_62_05_upadhi_billula_kosam_av_ap10005
~~~~~~~~~~~~~~~~~*
ఉపాధి పిల్లల్ని వెంటనే చెల్లించాలి: సిపిఐ డిమాండ్
~~~~~~~||||||~~~~~~~~~*
గత పది వారాలుగా చెల్లించకుండా బకాయి ఉన్న ఉపాధి హామీ కూలీల మొత్తాన్ని వెంటనే చెల్లించాలని సిపిఐ నాయకులు ఆందోళన నిర్వహించారు . అనంతపురం జిల్లా కంబదూరు మండల రెవెన్యూ కార్యాలయం ముందు వారు నిరసన కార్యక్రమం చేపట్టారు .ఈ కార్యక్రమానికి పలువురు కూలీలు వివిధ గ్రామాల నుంచి వచ్చి పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా గతి 10 వారాలుగా 65 కోట్ల రూపాయలు ఉపాధి కూలీలకు ప్రభుత్వం ఉందని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.