ETV Bharat / state

ఆలయాలపై దాడులకు నిరసనగా భాజపా ర్యాలీ

ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా నెల్లూరు జిల్లాలో భాజపా.. భారీ ర్యాలీ నిర్వహించింది. వైకాపా పాలనలో ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.

author img

By

Published : Jan 10, 2021, 12:05 PM IST

bjp rally to protest attacks on temples
ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా భాజపా ర్యాలీ

నెల్లూరు జిల్లా గూడూరులో ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా భాజపా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.

వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత ఆలయాలపై దాడులు పెరిగాయని విమర్శించారు. భాజపా దళితులకు ప్రాధాన్యతం ఇస్తుందని చెప్పారు. తిరుపతి ఉపఎన్నికలో భాజపాకు ప్రజలు మద్దతు పలకాలని కోరారు.

నెల్లూరు జిల్లా గూడూరులో ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా భాజపా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.

వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత ఆలయాలపై దాడులు పెరిగాయని విమర్శించారు. భాజపా దళితులకు ప్రాధాన్యతం ఇస్తుందని చెప్పారు. తిరుపతి ఉపఎన్నికలో భాజపాకు ప్రజలు మద్దతు పలకాలని కోరారు.

ఇదీ చదవండి:

ఈ చిత్రాన్ని చూశారా?... ఇదో పెద్ద వ్యవహారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.