ETV Bharat / state

నోట్లు పంచుతూ పట్టుబడిన వైకాపా కార్యకర్తలు

ఓటర్లకు నోట్ల వల వేస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. నెల్లూరు జిల్లా జెండాదిబ్బలో గ్రామస్థులకు డబ్బులు పంచుతున్న వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Apr 7, 2019, 6:07 PM IST

నోట్లు పంచుతూ పట్టుబడిన వైకాపా కార్యకర్తలు
నోట్లు పంచుతూ పట్టుబడిన వైకాపా కార్యకర్తలు

నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బలో వైకాపాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటర్లకు నగదు పంచుతూ పట్టుపడ్డారు. గ్రామంలో ఓటర్లకు డబ్బు పంచుతున్నారంటూ వచ్చిన సమాచారంతో బుచ్చిరెడ్డిపాలెం సీఐ సురేష్​బాబు తనిఖీలు నిర్వహించారు. సలీం, రామకృష్ణారెడ్డి అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. వారివద్ద నుంచి 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

నోట్లు పంచుతూ పట్టుబడిన వైకాపా కార్యకర్తలు

నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బలో వైకాపాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటర్లకు నగదు పంచుతూ పట్టుపడ్డారు. గ్రామంలో ఓటర్లకు డబ్బు పంచుతున్నారంటూ వచ్చిన సమాచారంతో బుచ్చిరెడ్డిపాలెం సీఐ సురేష్​బాబు తనిఖీలు నిర్వహించారు. సలీం, రామకృష్ణారెడ్డి అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. వారివద్ద నుంచి 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఇవీ చదవండి..

పోలవర నిర్మాణాన్ని తెలంగాణ అడ్డుకుంటోంది: శివాజీ

Intro:శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లో ఎంపీ రామ్మోహన్ నాయుడు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టెక్కలి నుంచి సీతాపురం, తిర్లంగి, రాధావల్లభపురం, పోలవరం, లింగాలవలస పంచాయతీ ల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు విస్తృతంగా పర్యటించారు. అడుగడుగునా మహిళల్ని పలకరిస్తూ, చిన్నారులను ముద్దాడుతూ ముందుకు కదిలారు. తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల్లో ఎంపీకి అపూర్వ ఆదరణ లభించింది.


Body:విక్రమ్


Conclusion:టెక్కలి, విక్రమ్, శ్రీకాకుళం జిల్లా
8008574284
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.