ETV Bharat / state

పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

author img

By

Published : Jun 4, 2020, 10:38 AM IST

నెల్లూరు జిల్లా పంజాం గ్రామ పొల్లాల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. విద్యుదాఘాతంతో చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ఎవరన్నది దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

An unidentified man dead body was found at panjam village, venkatagiri mandal, Nellore District
An unidentified man dead body was found at panjam village, venkatagiri mandal, Nellore District

నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పంజాం గ్రామం సమీపంలోని పొలాల్లో... గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.... విద్యుదాఘాతంతో చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అడవి పందుల వేట కోసం విద్యుత్ తీగలు తగిలించటంతో.. ఈ ప్రమాదానికి గురై ఉండవచ్చని అంటున్నారు. అయితే మృతుడు ఎవరనేది తేలియకపోవడంతో.. కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటరాజేష్ తెలిపారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పంజాం గ్రామం సమీపంలోని పొలాల్లో... గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.... విద్యుదాఘాతంతో చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అడవి పందుల వేట కోసం విద్యుత్ తీగలు తగిలించటంతో.. ఈ ప్రమాదానికి గురై ఉండవచ్చని అంటున్నారు. అయితే మృతుడు ఎవరనేది తేలియకపోవడంతో.. కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటరాజేష్ తెలిపారు.

ఇదీ చదవండి: ఇద్దరి పిల్లలతో కాలువలోకి దూకిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.