ETV Bharat / state

కృష్ణపట్నంలో కరోనా... మరో 27 మందికి స్వల్ప లక్షణాలు

author img

By

Published : May 31, 2021, 9:47 AM IST

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నంలో వైద్యారోగ్య శాఖ అధికారులు ఆదివారం నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షల్లో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కృష్ణపట్నంలో కరోనా... మరో 27 మందికి స్వల్ప లక్షణాలు
కృష్ణపట్నంలో కరోనా... మరో 27 మందికి స్వల్ప లక్షణాలు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నంలో ఆదివారం నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షల్లో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యవసరంగా ముగ్గురికి పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారిణి ప్రవల్లిక తెలిపారు. మరో 27 మందికి స్వల్ప లక్షణాలున్నట్లు గుర్తించి, ఆర్టీపీసీఆర్‌ నిమిత్తం నమూనాలు జిల్లా కేంద్రానికి పంపినట్లు వివరించారు. రెండు రోజులపాటు గ్రామంలో పరీక్షలు చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నంలో ఆదివారం నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షల్లో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యవసరంగా ముగ్గురికి పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారిణి ప్రవల్లిక తెలిపారు. మరో 27 మందికి స్వల్ప లక్షణాలున్నట్లు గుర్తించి, ఆర్టీపీసీఆర్‌ నిమిత్తం నమూనాలు జిల్లా కేంద్రానికి పంపినట్లు వివరించారు. రెండు రోజులపాటు గ్రామంలో పరీక్షలు చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

Anandayya Medicine: నేడే తుది నివేదిక.. ఔషధ పంపిణీపై హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.