ETV Bharat / state

పిడుగుపాటుతో చీలిన ధ్వజస్తంభం

author img

By

Published : Sep 30, 2022, 7:27 PM IST

Flagpole: సాయిబాబా ఆలయంలోని ధ్వజస్తంభంపై పిడుగు పడటంతో రెండుగా చీలిపోయింది. గత 20 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం పిడుగు పడటంతో ఇలా మారింది. ఇంతకీ ఇది ఎక్కడంటే..

Flagpole
ధ్వజస్తంభం

Flagpole Split Into Two Pieces: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం రచ్చమల్లపాడులో శిర్డీ సాయిబాబా దేవాలయంలోని ధ్వజస్తంభంపై పిడుగు పడింది. ధ్వజస్తంభంపై పిడుగు పడటంతో రెండుగా చీలింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఈ ధ్వజ స్తంభాన్ని ప్రతిష్ఠించారు. 2000 ఆగస్టు 14న ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠపన చేశారు. పిడుగు ధాటికి ధ్వజస్తంభం పైనుంచి కింది వరకు నిలువునా రెండుగా చీలిపోయింది.

Flagpole Split Into Two Pieces: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం రచ్చమల్లపాడులో శిర్డీ సాయిబాబా దేవాలయంలోని ధ్వజస్తంభంపై పిడుగు పడింది. ధ్వజస్తంభంపై పిడుగు పడటంతో రెండుగా చీలింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఈ ధ్వజ స్తంభాన్ని ప్రతిష్ఠించారు. 2000 ఆగస్టు 14న ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠపన చేశారు. పిడుగు ధాటికి ధ్వజస్తంభం పైనుంచి కింది వరకు నిలువునా రెండుగా చీలిపోయింది.

పిడుగుపాటుతో చీలిన ధ్వజస్తంభం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.