ETV Bharat / state

బిల్లులు సెలక్షన్​ కమిటీకి పంపడంపై వైకాపా ఆందోళన - ysrcp leaders protest againist to tdp behavior at karnool

మూడు రాజధానుల బిల్లును సెలక్షన్​ కమిటీకి పంపడంపై కర్నూలులో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తెదేపా నాయకులు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ysrcp leaders protest againist to tdp
వైకాపా నాయకులు ఆందోళన
author img

By

Published : Jan 23, 2020, 10:26 AM IST

తెదేపా నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వైకాపా ఆందోళన

మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో ఆమోదం తెలపకుండా.. సెలక్షన్ కమిటీకి సిఫారసు చేసినందుకు కర్నూలులో వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి కలెక్టర్ కార్యాలయం ఎదుట తెదేపా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని తెదేపా నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు కర్నూలుకు హైకోర్టు రాకుండా చూస్తున్నారని మండిపడ్డారు.

తెదేపా నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వైకాపా ఆందోళన

మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో ఆమోదం తెలపకుండా.. సెలక్షన్ కమిటీకి సిఫారసు చేసినందుకు కర్నూలులో వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి కలెక్టర్ కార్యాలయం ఎదుట తెదేపా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని తెదేపా నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు కర్నూలుకు హైకోర్టు రాకుండా చూస్తున్నారని మండిపడ్డారు.

ఇవీ చూడండి:

సీఎం జగన్​ మొండి వైఖరిపై సీపీఐ రామకృష్ణ మండిపాటు

Intro:ap_knl_11_23_ycp_andholana_ab_ap10056
మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో ఆమోదం తెలప కుండ సెలక్షన్ కమిటీ కి సిఫారసు చేసి నందుకు కర్నూల్ లో వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు అర్ధరాత్రి కలెక్టర్ కార్యాలయం ముందు తెదేపా దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు రాష్ట్ర అభివృద్ధిని తెలుగుదేశం నాయకులు అడ్డుకుంటున్నారని వారు అన్నారు కర్నూలు హైకోర్టు రాకుండా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని అన్నారు
బైట్. బీవై.రామయ్య. వైసీపీ నేత.


Body:ap_knl_11_23_ycp_andholana_ab_ap10056


Conclusion:ap_knl_11_23_ycp_andholana_ab_ap10056

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.