ETV Bharat / state

చెట్టుకు ఉరి వేసుకుని.. మతి స్తిమితం లేని యువకుడు ఆత్మహత్య

మతి స్తిమితం లేని యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా బస్తిపాడులో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Jun 25, 2020, 7:38 PM IST

young person suicide in bastipadu kurnool district
చెట్టుకు ఉరివేసుకుని మతిస్తిమితం లేని యువకుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడుకు చెందిన యువకుడు హంద్రీ నీవా నది పక్కన చెట్టుకు ఉరి వేసుకుని మృతిచెందాడు. గ్రామానికి చెందిన శ్యాకీరా బాషాగా.. అతనిని గుర్తించారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అతనికి కొంత కాలంగా మతి స్తిమితం సరిగ్గా లేదని గ్రామస్థులు తెలిపారు. ఈ కారణంగానే శ్యాకీరా బాషా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడుకు చెందిన యువకుడు హంద్రీ నీవా నది పక్కన చెట్టుకు ఉరి వేసుకుని మృతిచెందాడు. గ్రామానికి చెందిన శ్యాకీరా బాషాగా.. అతనిని గుర్తించారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అతనికి కొంత కాలంగా మతి స్తిమితం సరిగ్గా లేదని గ్రామస్థులు తెలిపారు. ఈ కారణంగానే శ్యాకీరా బాషా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ప్లాస్మా థెరపీ విధానం.. కరోనా బాధితులకు వరం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.