ETV Bharat / state

తెదేపా కార్యకర్తలపై.. వైకాపా కార్యకర్తల దాడి

ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ వివిధ పార్టీల కార్యకర్తల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. కర్నూలులో తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు.

author img

By

Published : Apr 8, 2019, 7:12 PM IST

తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తల దాడి
తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తల దాడి

కర్నూలు జిల్లా బనగానపల్లె కొలిమిగుండ్లలో తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్యే బీసీ జనార్దన్ కోసం తెదేపా శ్రేణులు ద్విచక్రవాహనాలపై వెళ్తుండగా....వైకాపా కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న జనార్దన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకోవాలని కోరారు.

తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తల దాడి

కర్నూలు జిల్లా బనగానపల్లె కొలిమిగుండ్లలో తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్యే బీసీ జనార్దన్ కోసం తెదేపా శ్రేణులు ద్విచక్రవాహనాలపై వెళ్తుండగా....వైకాపా కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న జనార్దన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకోవాలని కోరారు.

ఇవీ చదవండి..

ఎదురెదురుగా.. వైకాపా, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం

Intro:ap_knl_13_08_tdp_bhari_rally_av_c1
కర్నూల్ లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ. భరత్ కు మద్దతుగా యువకులు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిపించాలని యువకులు నినాదాలు చేసుకుంటూ నగరంలో భారీ ప్రదర్శన చేశారు. కొండా రెడ్డి బురుజు నుండి ప్రారంభం అయిన ఈ ర్యాలీ ఓల్డ్ సిటీ గుండా రాజ్ విహార కూడలి వరకు సాగింది...విజువల్స్....


Body:ap_knl_13_08_tdp_bhari_rally_av_c1


Conclusion:ap_knl_13_08_tdp_bhari_rally_av_c1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.