ETV Bharat / state

ప్రచారానికి రాలేదని వైకాపా కార్యకర్తల దాడి

ప్రచారానికి వెంటరావడం లేదనే అక్కసుతో వైకాపా కార్యకర్తలు గ్రామస్థుడిపై విచక్షణరహితంగా దాడి చేశారు. కర్రలతో దాడి చేసిన ఘటనలో తల్లీ కుమారులు తీవ్రంగా గాయపడ్డారు.

author img

By

Published : Apr 8, 2019, 11:33 AM IST

ప్రచారానికి రాలేదని వైకాపా కార్యకర్తల దాడి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కనకవీడులో తమ వెంట ప్రచారానికి రావడం లేదంటూ ఓ గ్రామస్థుడిపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన రంగస్వామిని ప్రచారానికి రావాలని పిలవగా అతను తిరస్కరించాడు. రెచ్చిపోయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. రంగస్వామితోపాటు అతని తల్లిపై విచక్షణరహితంగా కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ప్రచారానికి రాలేదని వైకాపా కార్యకర్తల దాడి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కనకవీడులో తమ వెంట ప్రచారానికి రావడం లేదంటూ ఓ గ్రామస్థుడిపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన రంగస్వామిని ప్రచారానికి రావాలని పిలవగా అతను తిరస్కరించాడు. రెచ్చిపోయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. రంగస్వామితోపాటు అతని తల్లిపై విచక్షణరహితంగా కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ప్రచారానికి రాలేదని వైకాపా కార్యకర్తల దాడి

ఇవీ చదవండి..

చంద్రబాబుకు మద్దతుగా దేవెగౌడ ప్రచారం...!

Intro:ap_knl_11_08_tdp_pracharam_av_c1
కర్నూల్ టీడీపీ ఎంఎల్ఏ అభ్యర్థి టీజీ.భరత్ కర్నూల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఆయన ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కర్నూల్ మాజీ మేయర్ బంగి ఆనంతయ్య ప్రచారం లో పాల్గొన్నారు. విజువల్స్.


Body:ap_knl_11_08_tdp_pracharam_av_c1


Conclusion:ap_knl_11_08_tdp_pracharam_av_c1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.