ETV Bharat / state

కర్నూలు జిల్లాలో దారుణం.. భార్యకు పురుగుల మందు తాగించిన భర్త

author img

By

Published : Aug 16, 2021, 10:27 AM IST

కర్నూలు జిల్లా దొడ్డిమేకలలో దారుణం జరిగింది. నమ్మివచ్చిన భార్యకు పురుగుల మందు తాగించాడో ఓ కసాయి భర్త. బాధితురాలి పరిస్థితి విషమించటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

wife drank insecticide by Husband
భార్యకు పురుగులమందు తాగించిన భర్త

కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం దొడ్డిమేకలలో దారుణం జరిగింది. భార్యకు పురుగుల మందు తాగించాడో కసాయి భర్త. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బాధితురాలి భర్తకు మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు.

కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం దొడ్డిమేకలలో దారుణం జరిగింది. భార్యకు పురుగుల మందు తాగించాడో కసాయి భర్త. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బాధితురాలి భర్తకు మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

NCB RAIDS: ఇళ్ల మధ్యలోనే ల్యాబ్​.. ఏళ్లుగా మత్తు పదార్థాల తయారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.