ETV Bharat / state

వెండి రథంలో ఊరేగిన 'లక్ష్మమ్మ అవ్వ'

వెండి రథంలో లక్ష్మమ్మ అవ్వ ఊరేగుతుంటే చూడడానికి స్థానిక ప్రజలే కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు హాజరయ్యారు. కర్నూలు జిల్లా ఆదోనిలో లక్ష్మమ్మ అవ్వ రథోత్సవం కన్నులపండువగా జరిగింది.

author img

By

Published : May 26, 2019, 10:17 AM IST

లక్ష్మమ్మ అవ్వ రథోత్సవం

కర్నూలు జిల్లా ఆదోనిలో లక్ష్మమ్మ అవ్వ 87వ వెండి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పురవీధుల్లో వెండి రథంలో లక్ష్మమ్మ అవ్వ దేవతా విగ్రహాన్ని ఉంచి ఊరేగించారు. రథోత్సవాన్ని చూసేందుక స్థానిక ప్రజలే కాక తెలంగాణ, కర్ణాటక నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

లక్ష్మమ్మ అవ్వ రథోత్సవం

కర్నూలు జిల్లా ఆదోనిలో లక్ష్మమ్మ అవ్వ 87వ వెండి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పురవీధుల్లో వెండి రథంలో లక్ష్మమ్మ అవ్వ దేవతా విగ్రహాన్ని ఉంచి ఊరేగించారు. రథోత్సవాన్ని చూసేందుక స్థానిక ప్రజలే కాక తెలంగాణ, కర్ణాటక నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

లక్ష్మమ్మ అవ్వ రథోత్సవం

ఇవీ చదవండి..

నా గెలుపులో వాళ్లిద్దరి పాత్ర ప్రత్యేకం: గంటా శ్రీనివాసరావు

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231


Body:ap_rjy_32_25_annavaram_raddi_p_v_raju_av_c4_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో వివాహాలు జరగడం తో స్వామి వ్రతము ఆచరించి, దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. వ్రత మండపాలు, క్యూ లైన్లు కిక్కిరిసాయి. అధికసంఖ్యలో 4,216 వ్రతాలు జరిగాయి. వ్రతాలు కొండపై ప్రసాద విక్రయాలు ద్వారా రూ. 30.72 లక్షలు ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.