ETV Bharat / state

వరుణుడి కరుణ కోసం యాగం

వరుణుడి రాకకోసం జగత్తు నిరీక్షిస్తోంది. ఆ దేవుడు ఇకనైనా కరుణించాలని... వర్షం కురిపించాలని ప్రజలు వేడుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శ్రీసీతారామంజనేస్వామి ఆలయంలోని భక్తిశ్రద్ధలతో వరుణ యాగం నిర్వహిస్తున్నారు.

author img

By

Published : Jul 13, 2019, 9:56 AM IST

వరుణుడి కరుణ కోసం యాగం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీసీతా రామాంజనేయస్వామి దేవాలయంలో రెండో రోజు వరుణయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆవాహిత దేవతా పూజ, హోమం, జల పూజ నిర్వహించి వాన దేవుడికి హారతి ఇచ్చారు. ఇకనైనా వర్షాలు పడాలని భక్తులు కోరుకుంటున్నారు.

వరుణుడి కరుణ కోసం యాగం

ఇదీ చూడండి:మంచినీటి కోసం.. రోడ్డెక్కిన విద్యార్థులు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీసీతా రామాంజనేయస్వామి దేవాలయంలో రెండో రోజు వరుణయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆవాహిత దేవతా పూజ, హోమం, జల పూజ నిర్వహించి వాన దేవుడికి హారతి ఇచ్చారు. ఇకనైనా వర్షాలు పడాలని భక్తులు కోరుకుంటున్నారు.

వరుణుడి కరుణ కోసం యాగం

ఇదీ చూడండి:మంచినీటి కోసం.. రోడ్డెక్కిన విద్యార్థులు

Intro:గ్రామ వాలంటీర్లు ఎంపికకు ముఖాముఖి


Body:నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి మండలం లో గ్రామ వాలంటీర్లు పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మండల పరిషత్ కార్యాలయంలో ముఖాముఖి నిర్వహించారు. ఎంపీడీవో వీరాస్వామి, ఉప తహసీల్దార్ ఫాజిహా, సూపరిండెంటెంట్ పవన్ కుమార్ ముఖాముఖి హాజరైన అభ్యర్థుల విద్యార్హతల పత్రాలను పరిశీలించి ఇంటర్వ్యూ చేశారు. మండలంలోని జి చెర్లోపల్లి, పుల్లాయ పల్లి, నేలటూరు పంచాయతీల నుంచి ముఖాముఖి 30 మంది దరఖాస్తుదారులు హాజరు కావాల్సి ఉండగా మధ్యాహ్నానికి 21 మంది మాత్రమే హాజరైనట్లు ఎంపీడీవో వీరస్వామి వివరించారు. మిగిలిన పంచాయతీల నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి విడతలవారీగా ఈ నెల 24వ తేదీ వరకు ముఖాముఖి నిర్వహిస్తామన్నారు.


Conclusion:గ్రామ వలంటీర్ల ఎంపికకు ముఖాముఖి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.