ETV Bharat / state

విషాదం : నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

author img

By

Published : Jun 6, 2021, 8:27 PM IST

కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. కడితోట గ్రామంలో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతి చెందారు.

two children died to drop into dig at kadithota
నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం కడితోట గ్రామానికి చెందిన అనిల్, వీరేంద్రలు సమీపంలోని పొలంలో ఆడుకోవడానికి వెళ్లారు. అక్కడే ఉన్న నీటి కుంటలో సరదాగా ఈత కొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు. గమనించిన స్థానికులు.. చిన్నారులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తమ పిల్లలు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

కర్నూలు జిల్లా ఆదోని మండలం కడితోట గ్రామానికి చెందిన అనిల్, వీరేంద్రలు సమీపంలోని పొలంలో ఆడుకోవడానికి వెళ్లారు. అక్కడే ఉన్న నీటి కుంటలో సరదాగా ఈత కొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు. గమనించిన స్థానికులు.. చిన్నారులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తమ పిల్లలు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

ఇదీచదవండి: లక్ష్మీ అపర్ణను రాత్రి పోలీస్ స్టేషన్​లో ఉంచలేదు : ఏసీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.