ETV Bharat / state

'పశువుల విస్తరణకు పశుసంవర్ధక శాఖ కృషి చేయాలి'

గ్రామాల్లో మేలైన పశువుల విస్తరణకు పశుసంవర్ధక శాఖ సహాయకులు కృషి చేయాలని పశుసంవర్ధక శాఖ కర్నూలు జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టరు రమణయ్య అన్నారు.

author img

By

Published : Jul 28, 2020, 6:21 PM IST

kurnool district
పశువుల విస్తరణకు పశుసంవర్ధక శాఖ కృషి చేయాలి

కర్నూలు జిల్లా నంద్యాల పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో పశుసంవర్ధక సహాయకులకు కృత్రిమ గర్భోత్పత్తి పరికరాలను జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్​ రమణయ్య అందజేశారు. పశువుల వివరాలను నమోదు చేసి ఎప్పటికపుడు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, పాడి రైతుల అభివృద్ధికి పాటుపడాలని జేడీ సూచించారు. ఈ కార్యక్రమంలో పశు గణాభివృద్ది సంస్థ కార్యనిర్వహణాధికారి డాక్టర్​ విజయుడు, ఉప సంచాలకులు డాక్టర్​ సీవీ. రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా నంద్యాల పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో పశుసంవర్ధక సహాయకులకు కృత్రిమ గర్భోత్పత్తి పరికరాలను జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్​ రమణయ్య అందజేశారు. పశువుల వివరాలను నమోదు చేసి ఎప్పటికపుడు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, పాడి రైతుల అభివృద్ధికి పాటుపడాలని జేడీ సూచించారు. ఈ కార్యక్రమంలో పశు గణాభివృద్ది సంస్థ కార్యనిర్వహణాధికారి డాక్టర్​ విజయుడు, ఉప సంచాలకులు డాక్టర్​ సీవీ. రమణయ్య తదితరులు పాల్గొన్నారు.


ఇదీ చదవండి శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.