ETV Bharat / state

పంచలింగాల చెక్ పోస్టు వద్ద తనిఖీలు.. తెలంగాణ మద్యం పట్టివేత

author img

By

Published : May 26, 2021, 12:55 PM IST

కర్నూల జిల్లాలో పోలీసులు తెలంగాణ మద్యాన్ని పట్టుకున్నారు. కారు, ఆటోలో తరలిస్తున్న 281 మద్యం బాటిళ్లను సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Telangana liquor seized
పంచలింగాల చెక్ పోస్టు వద్ద తెలంగాణ మద్యం పట్టివేత

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎస్ఈబీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా తెలంగాణ మద్యం పట్టుబడింది. గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం తక్కసిలా గ్రామానికి చెందిన ఈడిగ భాను ప్రకాష్ గౌడ్ కారులో తరలిస్తున్న 106 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.

బీ.తాండ్రపాడు గ్రామానికి చెందిన రెడ్డిపోగు అంజి... ఆటోలో 175 బాటిళ్ల మద్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న 281 మద్యం బాటిళ్లను తాలూకా పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎస్ఈబీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా తెలంగాణ మద్యం పట్టుబడింది. గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం తక్కసిలా గ్రామానికి చెందిన ఈడిగ భాను ప్రకాష్ గౌడ్ కారులో తరలిస్తున్న 106 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.

బీ.తాండ్రపాడు గ్రామానికి చెందిన రెడ్డిపోగు అంజి... ఆటోలో 175 బాటిళ్ల మద్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న 281 మద్యం బాటిళ్లను తాలూకా పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

ఇవీ చూడండి:

అప్పుల బాధతో.. కౌలు రైతు ఆత్మహత్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.