ETV Bharat / state

గ్యాస్​ సబ్సిడీ అందించాలని టీ దుకాణదారుల ఆందోళన

పెరిగిన ధరలకు నిరసనగా కర్నూలు జిల్లాలో టీ దుకాణదారులు ఆందోళన చేపట్టారు. టీ తయారు చేసే ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల గత కొన్నేళ్ల నుంచి తక్కువ ధరలకే టీ తయారు చేసి చాలా నష్టపోయామని ఆదోని హోటల్​ కార్యదర్శి వీరేశ్ తెలిపారు. ప్రభుత్వం గ్యాస్​ సబ్సిడీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిరసనలో పట్టణంలోని హోటల్​ యజమానులు పాల్గొన్నారు.

author img

By

Published : Feb 11, 2020, 10:31 PM IST

kurnool
టీ దుకాణదారుల ఆందోళనలు
ప్రభుత్వం తమను ఆదుకోవాలని టీ దుకాణదారుల ఆందోళన

ప్రభుత్వం తమను ఆదుకోవాలని టీ దుకాణదారుల ఆందోళన

ఇదీ చూడండి:

రేపు కర్నూలులో పవన్​ కల్యాణ్​ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.