ETV Bharat / state

కార్యాలయంలో నృత్యాలు.. సస్పెండ్ చేస్తూ ఆదేశాలు - కర్నూలులో సచివాలయ ఉద్యోగుల పై సస్పెన్షన్ వేటు

కర్నూలు జిల్లా పొన్నాపురంలోని కార్యాలయంలో నృత్యాలు చేసిన సచివాలయ సిబ్బందిపై.. ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Suspension on Secretariat employees in kurnool
కర్నూలులో సచివాలయ ఉద్యోగుల పై సస్పెన్షన్ వేటు
author img

By

Published : May 6, 2020, 12:02 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల మండలం పొన్నాపురం గ్రామ సచివాలయంలో పనిచేసే 11మంది సిబ్బంది... సహోద్యోగి పుట్టిన రోజు సందర్భంగా ఆడి పాడారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

కరోనాతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఇలా వ్యవహరించడం తప్పంటూ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. వారందరినీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

కర్నూలు జిల్లా నంద్యాల మండలం పొన్నాపురం గ్రామ సచివాలయంలో పనిచేసే 11మంది సిబ్బంది... సహోద్యోగి పుట్టిన రోజు సందర్భంగా ఆడి పాడారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

కరోనాతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఇలా వ్యవహరించడం తప్పంటూ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. వారందరినీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చదవండి:

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: 'మద్యం' విధుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.