ETV Bharat / state

ఆదోనిలో రసాయనాల పిచికారి

author img

By

Published : Apr 8, 2020, 6:39 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్​డౌన్ కొనసాగుతోంది. పట్టణంలో కరోనా కట్టడికై రసాయనాలను పిచికారి చేస్తున్నారు. నిబంధనలు పాటించని వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

lockdown in adoni
ఆదోనిలో లాక్​డౌన్

కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్​డౌన్ కొనసాగుతోంది. జిల్లాలో కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో పట్టణంలో రసాయనాలను చల్లుతున్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటికి రావాలని పోలీసులు కోరుతున్నా నిబంధనలను అతిక్రమిస్తున్నారు. సరదాగా బయటికి వచ్చే యువకులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అనవసరంగా బయట తిరుగుతున్న 38 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్​డౌన్ కొనసాగుతోంది. జిల్లాలో కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో పట్టణంలో రసాయనాలను చల్లుతున్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటికి రావాలని పోలీసులు కోరుతున్నా నిబంధనలను అతిక్రమిస్తున్నారు. సరదాగా బయటికి వచ్చే యువకులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అనవసరంగా బయట తిరుగుతున్న 38 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

ఇదీచూడండి. 'కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.